Ap Crime: అయ్యో ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్లోనే ఐదుగురు మృతి
ఏపీలోని పల్నాడు జిల్లాలో ఇవాళ ఉయదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వినుకొండ మండలం శివాపురం వద్ద లారీని మినీలారీ గట్టిగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్లోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను హాస్పిటల్కు తరలించారు.