India-Pakistan: భారత్తో యుద్ధం.. పాకిస్థాన్ మంత్రి సంచలన వ్యాఖ్యలు
తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
తాజాగా పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్తో మళ్లీ యుద్ధం జరిగే ఛాన్స్ను తోసిపుచ్చలేమని పేర్కొన్నారు.
ఇండియా, పాకిస్తాన్ మధ్య మరోసారి హైటెన్షన్ నెలకొంది. ఇండియన్ ఆర్మీ చీఫ్ వార్నింగ్తో పాకిస్తాన్లో భయం మొదలైంది. తాజాగా పాకిస్తాన్ మాజీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ షాకింగ్ కామెంట్స్ చేశారు. వరుస కామెంట్స్తో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు మళ్లీ ముదురుతున్నాయి.
భారత్ పై బురద చల్లాలని ప్రయత్నించిన ప్రతీసారీ పాకిస్తాన్ కు భంగపాటు తప్పడం లేదు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మహిళలు, శాంతిభద్రతలపై బహిరంగ చర్చ జరిగింది. ఇందులో పాకిస్తాన్ కు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ గట్టిగా బుద్ధి చెప్పారు.
భారత్ మిత్ర దేశమైన రష్యా పాకిస్థాన్కు సాయం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. పాక్ యుద్ధ విమానాల కోసం రష్యా తమ ఇంజిన్లు సరఫరా చేస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. దీనిపై తీవ్ర వివాదం చెలరేగడంతో తాజాగా రష్యా ప్రభుత్వ వర్గాలు స్పందించాయి.
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా కీలక ప్రకటన చేశాడు. భారత పౌరసత్వంపై వస్తున్న ఊహాగానాలపై స్పందించాడు. ప్రస్తుతం తనకు భారత పౌరసత్వం తీసుకోవాలనే ఉద్దేశం లేదని స్పష్టం చేశాడు.
పాకిస్థాన్ దొంగబుద్ధి మరోసారి బయటపడింది. ఢిల్లీలో ఉన్న పాకిస్థాన్ హై కమిషన్(PHC)లో వారి దేశానికి చెందిన ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ISI) కోసం భారతీయులను నియామకం చేసుకుంటున్నట్లు బయటపడింది.
ఆసియా కప్ విషయంలో మరోసారి పాకిస్తాన్ వక్రబుద్ధి ప్రదర్శించింది. ACC చైర్మన్ మొహ్సిన్ నఖ్వీకి గోల్డ్ మెడల్ ఇవ్వాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ఛైర్మన్ నిర్ణయం తీసుకున్నారు.
PoKలో గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసనలు, ఆందోళనలు జరుగుతున్నాయి. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారి 12 మందిని బలితీసుకున్నాయి. పాక్ ఆక్రమించిన ప్రాంతం కాబట్టి అక్కడ ప్రజలపై సవితి తల్లిప్రేమ ఒలగబోస్తోంది.