BIG BREAKING: పాక్కి సపోర్ట్గా కథనాలు.. బీబీసీకి కేంద్రం అభ్యంతర లేఖ
పాక్కి సపోర్ట్గా కథనాలు ప్రచురించిందని లేఖ ద్వారా కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. బీబీసీకి లేఖ రాసింది. ఇటీవల ప్రచురించిన ఓ ఆర్టికల్లో ఉగ్రదాడికి బదులు మిలిటెంట్ దాడి అని బీబీసీ రాసింది. ఈ క్రమంలోనే అభ్యంతరం తెలుపుతూ లేఖ రాసింది.