BIG BREAKING: పాకిస్థాన్పై భారత్ 15 మిసైల్స్తో దాడులు
ఆపరేషన్కు సిందూర్కి సంబంధించి ఓ కీలక విషయం బయటపడింది. భారత్ పాకిస్థాన్పై 15 బ్రహ్మోస్ క్షిపణులతో దాడులు చేసినట్లు తెలుస్తోంది. 11 పాక్ ఎయిర్బేస్లపై భారత్ దాడులు చేసినట్లు సమాచారం.
BIG BREAKING: అణు బెదిరింపులకు లొంగేది లేదు.. తేల్చి చెప్పిన రాజ్నాథ్ సింగ్
ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ జమ్మూకశ్మీర్లో పర్యటిస్తున్నారు. అమరులైన సైనికులకు నివాళులు అర్పించారు. అణు బెదిరింపులకు లొంగేది లేదని ఈ సందర్భంగా రాజ్నాథ్ సింగ్ తేల్చి చెప్పారు.
21 Pakistani Members on Ship | ఒడిశా కు టెర్రరిస్టులు? | Paradip Port | India Vs Pakistan War | RTV
🔴India-Pakistan War Live Updates: పాక్ కు బిగ్ షాక్.. స్వతంత్ర దేశంగా బలూచిస్తాన్!
పాకిస్తాన్ కు బలూచిస్తాన్ షాక్ ఇచ్చింది. తమను తాము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు కూడా సిద్ధం అవుతున్నామని...పార్లమెంటు, జాతీయ చిహ్నం ఫోటోలను షేర్ చేసింది.
Nuclear Bomb Blast In Pakistan | పాక్లో అణుబాంబు బ్లాస్ట్ | India Pakistan War Update | RTV
Turkey Supports Pakistan: బయటపడ్డ టర్కీ మరో కుట్ర.. పాక్తో కలిసి ఏం చేసిందంటే?
టర్కీ భారత్ చేసిన సాయాన్ని మరిచి పాక్తో కలిసి మరో వెన్ను పోటు పొడిచింది. పాక్కి సాయంగా డ్రోన్లను మాత్రమే సప్లై చేయకుండా సైన్యాన్ని కూడా పంపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ యుద్ధంలో ఇద్దరు టర్కిష్ సైనికులు కూడా మరణించినట్లు సమాచారం.
Operation Sindoor: పాక్ నోట అబద్ధాల మూట..అన్నీ కూల్చేశామని ప్రగల్భాలు
మొన్నటి గొడవలోభారత్కు తీవ్ర నష్టం చేశామని పాకిస్థాన్ అబద్ధాలు మొదలు పెట్టింది. 20 భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేశామని ప్రగల్బాలు పలికింది. కానీ అదంతా అబద్ధమని భారత ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ)తోపాటు..ఫ్యాక్ట్చెక్కర్లు తేల్చిచెప్పాయి.
Jammu and Kashmir Encounter: జమ్మూకశ్మీర్లో ఎన్కౌంటర్.. ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు హతం..!
షోపియన్లోని జిన్పథర్ కెల్లర్ ప్రాంతంలో మంగళవారం ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య జరిగిన ఎన్కౌంటర్లో ఒక లష్కరే తోయిబా ఉగ్రవాది మృతి చెందాడు. మరో ఇద్దరు లష్కరే ఉగ్రవాదులు భద్రతా దళాలకు మధ్య ప్రస్తుతం కాల్పులు జరుగుతున్నాయి.