Operation Sindoor: నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోంది.. ప్రధాని మోదీ ఎమోషనల్
ప్రధాని గుజరాత్ బహిరంగ సభలో పాకిస్తాన్, ఉగ్రవాదులకు వార్నింగ్ ఇచ్చారు. నా నరాల్లో రక్తం కాదు సిందూరం మరుగుతోందని నరేంద్ర మోదీ అన్నారు. ఉగ్రవాదులకు ఇకపై ఇలాంటి సమాధానమే ఉంటుందని హెచ్చరించారు. భారతీయ మహిళ సిందూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామన్నారు.
Vijay Wadettiwar controversy: రూ.15 వేల పాక్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు వాడాలా : కాంగ్రెస్ నేత
మహారాష్ట్ర కాంగ్రెస్ నేత విజయ్ వాడిట్టివార్ మీడియా సమావేశంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాక్ ప్రయోగించిన రూ.15 వేల చైనీస్ డ్రోన్లను కూల్చేందుకు రూ.15 లక్షల విలువైన క్షిపణులు ఎందుకు వాడారంటూ ప్రశ్నించారు.
Agniveers in Operation Sindoor: ఆపరేషన్ సిందూర్లో అగ్నివీరులదే కీలక పాత్ర..
ఆపరేషన్ సిందూర్లో అగ్నివీరులు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. సైన్యంలో కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో పనిచేసిన వీళ్లు శత్రు దాడిని సమర్థవంతంగా తిప్పికొట్టారని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి.
Indus River : పాకిస్థాన్ లో మంటలు రేపుతున్న సింధూ జలాలు...
ఆపరేషన్ సిందూర్తో భారత్ పాక్ కు సింధూ జలాలు నిలిపివేసింది. దీంతో సింధ్ ప్రాంత ప్రజలు నీళ్ల కోసం అవస్థలు పడుతున్నారు. ఇది దేశంలో అంతర్యుద్ధానికి దారితీస్తోంది. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. హోంమంత్రి ఇంటికి నిప్పుపెట్టారు.
Operation sindoor: స్వర్ణ దేవాలయంలో ఎయిర్ డిఫెన్స్ గన్.. క్లారిటీ ఇచ్చిన ఇండియన్ ఆర్మీ
సిక్ దేవాలయం గోల్డన్ టెంపుల్లో ఎయిర్ డిఫెన్స్ తుపాకులను ఉంచారని వస్తున్న వార్తలను ఇండియన్ ఆర్మీ ఖండించింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వర్ణ దేవాలయం నుంచి పాక్ క్షిపణులు తిప్పికొట్టారని రూమర్లు వచ్చాయి. దీనిపై ఆలయ అధికారులు కూడా క్లారిటీ ఇచ్చారు.
Mallikarjun Kharge on Operation Sindhur: అదో చిన్న యుద్ధం.. ఆపరేషన్ సింధూర్పై మల్లికార్జున్ ఖర్గే షాకింగ్ కామెంట్స్
ఆపరేషన్ సిందూర్ చిన్న యుద్ధమని.. దానితోనే సరిపెట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జుర్జున ఖర్గే అన్నారు. కర్ణాటకలోని సమర్పణ సంకల్ప ర్యాలీలో కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. దేశం కంటే ప్రధానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు.
Jyothi Malhotra: సరిగ్గా ఏడాదికి క్రితమే జ్యోతి మల్హోత్రాపై సామాన్యుడి కంప్లైంట్.. పట్టించుకోని NIA.. ట్వీట్ వైరల్!
పాకిస్థాన్కు స్పైగా పనిచేస్తూ పట్టుబడిన జ్యోతి మల్హోత్రాపై ఏడాది క్రితమే ఓ నెటిజన్ ఎక్స్ వేదికగా అనుమానం వ్యక్తం చేశాడు. 'కపిల్ జైన్' అనే ఎక్స్ యూజర్ జ్యోతి కార్యకలాపాలపై నిఘా ఉంచాలని NIA ని హెచ్చరించాడు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Babbar Khalsa : పంజాబ్లో ఎన్కౌంటర్.. ఆరుగురు ఖలిస్థానీ ఉగ్రవాదుల అరెస్టు ?
పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత దేశంలో ఉగ్రవాద గ్రూపుల ఆనవాళ్లు ఒకటొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పాక్ ఐఎస్ఐతో పాటు ఖలీస్థాన్ ఉగ్రవాద సంస్థకు సంబంధం ఉన్న జబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్ (బీకేఐ)కి చెందిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు.