OPERATION SINDOOR: నేడు నా కొడుకు ఆత్మకు శాంతి.. శుభం తండ్రి భావోద్వేగం!
పహల్గాం ఉగ్రదాడితో మృతి చెందిన శుభం ద్వివేది తండ్రి ఆపరేషన్ సింధూర్పై స్పందించారు. తన కొడుకు ఆత్మకు శాంతి లభించిందన్నారు. పహల్గాం దాడికి భారత సైన్యం ప్రతీకారం తీర్చుకుందన్నారు. ఆపరేషన్ సింధూర్ చేపట్టినందుకు ప్రధాని మోదీకి సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు.