ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్లోని ఉగ్రవాద స్థావరాలపై వైమానిక దాడులు చేసింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ పాక్లో వైమానిక దాడులు చేసింది. అర్థరాత్రి కొన్ని నిమిషాల పాటు పాక్కు భారత్ చుక్కలు చూపించింది. అయితే ఈ ఆపరేషన్ సిందూర్లో పాక్కు చుక్కలు చూపించిన ఆ మిస్సైల్స్ ఏంటో చూద్దాం.
ఇది కూడా చూడండి: Operation Sindoor : పాక్పై దాడుల వేళ...నేడు CCS తో ప్రధాని మోదీ కీలక భేటీ
The world must show zero tolerance for terrorism. #OperationSindoor pic.twitter.com/dmcCLfbMjN
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 7, 2025
ఇది కూడా చూడండి: BIG BREAKING : భారత్ దాడి చేసిన 9 ప్రాంతాలివే.. లష్కరే తోయిబా కంచుకోట ఖతం!
HAMMER ప్రెసిషన్ బాంబ్
ఈ బాంబు 70 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. కేవలం గాలిలోనే కాకుండా భూమి మీద కూడా ఈ బాంబ్ వెళ్తుంది. కఠినమైన నిర్మాణాలను కూడా ఇది నాశనం చేస్తుంది. పరుగెడుతున్న వారిని కూడా టార్గెట్ చేసి ఎటాక్ చేస్తుంది. రాఫెల్ యుద్ధ విమానాల ద్వారా ఈ బాంబులను ప్రయోగించారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING : పాక్ దాడి.. ముగ్గురు భారత పౌరులు మృతి!
SCALP క్రూయిజ్ మిస్సైల్
ఈ మిస్సైల్ ఎక్కువ దూరం వెళ్తుంది. దీన్ని ఎలాంటి రాడార్లు గుర్తించలేవు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ ఆర్మీ వీటిని కనిపెట్టలేకపోయింది. ఇది దాదాపుగా 300 కిలోమీటర్లకు పైగా వెళ్తుంది.
లాయిటరింగ్ మ్యూనిషన్స్
కామికేజ్ డ్రోన్లు అని పిలిచే ఇవి సరిగ్గా లక్ష్యాన్నే టార్గెట్ చేసి దాడి చేస్తాయి. ఈ ఆయుధాలను ఉపయోగించి బహవల్పూర్, మురిద్కే, ముజఫరాబాద్లోని ఉగ్రవాద శిబిరాలపై దాడి చేశారు.
ఇది కూడా చూడండి: BIG BREAKING: పాక్ పై భారత్ మెరుపు దాడి.. 30కి పైగా ఉగ్రవాదులు హతం!
Bharat Mata Ki Jai 🇮🇳
— Impreet Singh Bakshi (@impreetsbakshi) May 6, 2025
Bole So Nihal Sat Sri Akaal 💪
The Indian Armed Forces have struck 9 sites in Pakistan-Occupied Kashmir (POK) with missiles to dismantle terrorist infrastructure.
This is Operation Sindoor.
Modi Hai Toh Mumkin Hai @narendramodi Ji 🔥#OperationSindoor pic.twitter.com/CD2KZZ9oZr