BIG BREAKING: పుల్వామా దాడి నిందితులను లేపేశాం - ఇండియన్ ఆర్మీ మరో సంచలన ప్రకటన
ఆపరేషన్ సిందూర్లో పుల్వామా దాడి నిందితులను సైతం హతమార్చినట్లు ఇండియన్ ఆర్మీ తెలిపింది. వారిలో యూసుఫ్ అజార్ IC-814 విమాన హైజాక్కు ప్రధాన సూత్రధారి ఉన్నాడు. అలాగే అబ్దుల్ మాలిక్ రవూఫ్ కూడా IC-814 హైజాకింగ్తో పాటు పుల్వామా దాడి కుట్రలో ఉన్నాడని తెలిపారు.