ఆవు పేడలో నోట్ల కట్టలు.. పని చేసే ఆఫీసుకే కన్నం వేసిన ఓ దొంగ చేశాడంటే?
ఒడిశాకి చెందిన గోపాల్ హైదరాబాద్లోని ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తూ లాకర్లో ఉన్న రూ.20 లక్షలు దొంగతనం చేసి పరారయ్యాడు. కంపెనీ యాజమాన్యం స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. ఆవు పేడ కుప్పలో దాచిన నోట్ల కట్లలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.