Non Veg Shops Closed : ఈ దసరాకు చుక్కా..ముక్కా బంద్
ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ఈ ఏడాది దసరా పండుగ మద్యం, మాంసం ప్రియులకు షాకిచ్చింది. అక్టోబర్ 2న దసరా పండుగ వస్తుండగా అదే రోజు గాంధీ జయంతి కావడంతో మద్యం, మాంసం దుకాణాలు బంద్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
మాంసాన్ని జీర్ణం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇది జీర్ణవ్యవస్థపై ఒత్తిడిని పెంచి, అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి. ఎర్ర మాంసంలో ఉండే సంతృప్త కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ను పెంచి గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయని నిపుణులు చెబుతున్నారు.
శ్రావణ మాసం వచ్చిందంటే దాదాపు చాలా మంది ఇళ్లలో నాన్ వెజ్ తినడం మానేస్తారు. మిగతా ఏ మాసంలో లేని నియమాన్ని శ్రావణ మాసంలోనే ఎందుకు పాటిస్తారు అని ఎప్పుడైనా ఆలోచించారా?
అమెరికా, భారత్ ల మధ్య వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు అయిపోయిందని తెలుస్తోంది. వారం, పది రోజుల్లో సంతకాలు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే యూఎస్ నాన్ వెజ్ పాడి ఉత్పత్తులకు మాత్రం భారత్ చాలా గట్టిగా నో చెప్పిందని సమాచారం.
వేసవిలో నాన్-వెజ్ ఆహారాన్ని పరిమితంగా తీసుకోవడం ఉత్తమం. తేలికైన, తక్కువ మసాలా కలిగిన వంటకాలు, పుష్కలంగా నీరు తాగడం, పండ్లు, కూరగాయలను జీర్ణాశయాన్ని తేలికపరచే ఆహారంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
నాన్ వెజ్ తింటుందని బాయ్ ఫ్రెండ్ వేధింపులు భరించలేక ఓ పైలట్ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబైలో చోటుచేసుకుంది. గోరఖ్పూర్కి చెందిన తులి అనే యువతి ఎయిరిండియాలో ఉద్యోగం చేస్తోంది. బాయ్ఫ్రెండ్ వేధింపులకు తీవ్ర మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకుంది.
ఢిల్లీకి చెందిన హిమాన్షి అనే యువతి జొమాటో ద్వారా వెజ్ ఆహారం ఆర్డర్ పెట్టింది. అయితే ఆమెకు మాంసాహార వంటకం డెలివరీ అయ్యింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలిపింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది.ఈ పోస్టుపై స్పందించిన జొమాటో వెంటనే క్షమాపణ కోరింది
వర్షాకాలంలో నాన్ వెజ్ తినటం వల్ల అనారోగ్యసమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కొన్ని చికెన్,మటన్ షాపులలో తాజా మాంసం దొరకదని దీంతో మాంసంలో బ్యాక్టీరియా చేరి మనకి కీడు చేయవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా చేపలు,గుడ్లు తినటం కూడా హానికరమేనని చెెబుతున్నారు.
మాంసాహారుల కంటే శాఖహారుల్లో ఎముకలు విరిగే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ నిర్వహించిన పరిశోధనలో తేలింది. శాఖాహారం తినేందుకు అలావాటు పడినప్పటికీ శరీరంలో జరిగే మార్పులను ఎప్పటికప్పుడు గమనించుకోవాలని పరిశోధకులు సూచనలు చేస్తున్నారు.