తస్సాదియ్యా.. రూ.6,700లకే కొత్త 5జీ ఫోన్ లాంచ్..
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
భారతదేశంలో లావా సంస్థ కొత్త 5G స్మార్ట్ఫోన్ Lava Bold N1 5Gని తక్కువ ధరలో విడుదల చేసింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వెబ్ స్టోరీస్ | Latest News In Telugu
Vivo Y400 Pro 5G భారత మార్కెట్లో రిలీజ్ అయింది. దీని 8/128GB ధర రూ. 24,999, 8/256GB ధర రూ.26,999గా కంపెనీ నిర్ణయించింది. జూన్ 27 నుండి కొనుక్కోవచ్చు. బ్యాంక్ ఆఫర్లు కూడా పొందొచ్చు. 50MP+2MP బ్యాక్ కెమెరా, 32MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది.
ఔకీటెల్ కంపెనీ యూఎస్ మార్కెట్లో కొత్త ఫోన్ oukitel wp55 pro లాంచ్ చేసింది. దీని 16/512GB ధరను రూ.38,198గా కంపెనీ నిర్ణయించింది. 108mp కెమెరా, 11,000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ UKలోని ఈ-కామర్స్ సైట్ Amazonలో సేల్కి అందుబాటులో ఉంది.
జూన్ నెలలో పలు స్మార్ట్ఫోన్ కంపెనీలు తమ లైనప్లో ఉన్న మొబైళ్లను లాంచ్ చేయనున్నాయి. ఈ నెలలో OnePlus, Vivo, Poco వంటి బ్రాండ్లు తమ కొత్త ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. అందులో Vivo T4 Ultra, OnePlus Nord CE 5, Poco F7 ఉన్నాయి.
iQOO Neo 10 భారతదేశంలో లాంచ్ అయింది. స్నాప్డ్రాగన్ 8s Gen4 చిప్సెట్, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో 7,000mAh బ్యాటరీ ఉన్నాయి. నాలుగు వేరియంట్లలో రిలీజైంది. 8/128GB రూ. 31,999, 8/256 రూ.33,999, 12/256 రూ.35,999, 16/512 రూ.40,999గా కంపెనీ నిర్ణయించింది.
లావా త్వరలో భారతదేశంలో లావా షార్క్ 5Gని విడుదల చేయబోతోంది. మే 23న లాంచ్ అవుతుందని కంపెనీ వెల్లడించింది. దీని ధర కేవలం రూ.10,000 కంటే తక్కువగానే ఉండబోతుంది. IP54 రేటింగ్ను కలిగి ఉంటుంది. ఐఫోన్ డిజైన్ గల కెమెరాలతో వస్తుంది.
ఔకిటెల్ కంపెనీ oukitel wp300 పేరుతో కొత్తఫోన్ను ప్రపంచ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 16000mAH బ్యాటరీని కలిగి ఉంది. రూ.34,000కే కొనుక్కోవచ్చు. 12GB/512GB వేరియంట్తో వచ్చింది. వెనుక భాగంలో 108MP AI కెమెరా, ముందు భాగంలో 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
శామ్సంగ్ కంపెనీ గ్యాలక్సీ F06 5G కొత్త స్మార్ట్ఫోన్ ఫిబ్రవరి 12న లాంఛ్ చేయనుంది. కేవలం రూ.9 వేలకే ఫ్లిప్కార్ట్లో ఈ మొబైల్ను కొనుగోలు చేయవచ్చు. తక్కువ ధరలో మంచి మొబైల్ కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ అని చెప్పవచ్చు.
సామ్సంగ్ కంపెనీ తన గెలాక్సీ ఎస్25, ఎస్25+, ఎస్ 25 అల్ట్రా ఫోన్లను లాంచ్ చేసింది. మోడల్ను బట్టి ధరను నిర్ణయించింది. వీటి ప్రీ ఆర్డర్లు నేటి నుంచి ప్రారంభం కాగా రూ.21,000 విలువైన ప్రయోజనాలు పొందవచ్చు. ఫిబ్రవరి 4 నుండి ముందస్తు డెలివరీ చేస్తారు.