Rajya Sabha: ఏపీ రాజ్యసభ ఎన్డీయే అభ్యర్థిగా పాకా వెంకటసత్యనారాయణ
ఏపీలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి ఎన్డీయే అభ్యర్థిగా బీజేపీ నాయకుడు పాకా వెంకటసత్యనారాయణను అధిష్ఠానం ప్రకటించింది. ఆయన ప్రస్తుతం ఏపీ బీజేపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్గా ఉన్నారు. విజయసాయిరెడ్డి రాజీనామాతో రాజ్యసభలో ఒక స్థానం ఖాళీ అయ్యింది.