Maoists: సమయం ఇవ్వండి, లొంగిపోతాం.. మావోయిస్టుల సంచలన లేఖ
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు.
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు.
భారత నావికాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక యాంటీసబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్లోని నాల్గవ నౌక 'INS మహీని ఇటీవల విజయవంతగా ప్రవేశపెట్టారు.
బిగ్బాస్.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ షో అసలు చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలను 1 లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కొత్తగా అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో అమెరికన్ కంపెనీలు భారత్లోనే తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాయి.
మహారాష్ట్రలోని నాసిక్లో విషాదం చోటుచేసుకుంది. సిన్నార్ బస్టాండులో ఫ్లాట్ఫామ్పై నిల్చున్న ప్రయాణికులపై ఒక్కసారిగా బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు.
బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు మరణశిక్ష పడిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా షేక్ హసీనా స్పందించారు. కోర్టు తీర్పు మోసపూరితమైనదని ఆరోపించారు. ప్రజలు ఎన్నుకోకుండా ఏర్పడ్డ ప్రభుత్వం తనకు కావాలనే కుట్రపూరితంగా శిక్ష పడేలా చేశారని మండిపడ్డారు.