Nirav Modi: నీరవ్ మోదీకి బిగ్ షాక్.. మరికొన్ని రోజుల్లోనే భారత్కు అప్పగింత
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీని భారత్కు అప్పగించేందుకు మార్గం సుగమైమనట్లు తెలుస్తోంది. నవంబర్ 23న అతడిని భారత్కు అప్పగించే ఛాన్స్ ఉన్నట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.
పహల్గాం ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ కాల్పులకు పాల్పడ్డ ఉగ్రవాదులు ఆన్లైన్ ఫ్లాట్ఫామ్లను వినియోగించి తమకు కావాల్సిన పరికరాలు కొనుగోలు చేసినట్లు దర్యాప్తు సంస్థల విచారణలో తేలింది.
ఇరాన్ ప్రభుత్వం వరుసగా మరణశిక్షలు అమలు చేస్తోంది. దీన్ని అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటిదాకా వెయ్యి మందికి మరణశిక్షలు అమలు చేసిందని ఇరాన్ మానవ హక్కుల సంఘం వెల్లడించింది.
ఓ వ్యక్తి రైలులో పామును చూపించి భిక్షాటన చేస్తున్నాడు. దీంతో ప్రయాణికులు ఆ పాముకు భయపడి వెంటనే డబ్బులు ఇచ్చేస్తున్నారు. ఇటీవల సబర్మతి ఎక్స్ప్రెస్ ట్రైన్లో ఇలా ఆ వ్యక్తి డబ్బులు వసూలు చేస్తూ కనిపించాడు.
రైల్వేశాఖ ఇంకా పాత విధానంలోనే సిగ్నలింగ్ వ్యవస్థను అమలు చేస్తోంది. ఈ విధానం వల్ల ఓ ట్రాక్పై వెళ్లే రైలు తర్వాతి స్టేషన్ను దాటే దాకా ఈ ట్రాక్పై మరో రైలును అనుమతించరు. దీనివల్ల రైలు ప్రయాణాల్లో ఆలస్యం జరుగుతోంది. ఈ క్రమంలోనే కొత్త సిస్టమ్ తీసుకొచ్చారు.
ప్రధాని మోదీ దేశ ప్రజలనుద్దేశించి సంచలన లేఖ విడుదల చేశారు. జీఎస్టీ పొదుపు ఉత్సవం నేటి నుంచి దేశవ్యాప్తంగా ప్రారంభమైందని అన్నారు. దేశ ప్రజలు స్వదేశీ వస్తువులే విక్రయించాలంటూ సూచనలు చేశారు.
ప్రస్తుతం డిజిటల్ అరెస్టు కేసులు సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. సామాన్యులే కాకుండా చదువుకున్న వాళ్లు, ప్రొఫెషనల్స్ కూడా వీటి ఉచ్చులో పడి లక్షలు, కోట్ల రూపాయలు పోగొట్టుకుంటున్నారు. తాజాగా కర్ణాటకలో మరో డిజిటల్ అరెస్టు చోటుచేసుకుంది.
ఉత్తరప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ యువకుడు ప్రేమించిన అమ్మాయిని గొంతుకోసి చంపడం కలకలం రేపింది. ఆమె మృతదేహాన్ని ఓ సూట్కేసులో కుక్కి స్నేహితుడి సాయంతో 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న యమునా నదిలో పడేశాడు.