Ireland: ఐర్లాండ్లో భారత పౌరులపై దాడులు.. ఎంబసీ సంచలన ఆదేశాలు
ఐర్లాండ్లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
ఐర్లాండ్లో భారతీయ పౌరులపై ఇటీవల భౌతిక దాడులు జరగడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దీంతో అక్కడి భారతీయుల భద్రకు సంబంధించి అక్కడి రాయబార కార్యాలయం కీలక సూచనలు జారీ చేసింది.
కొన్నేళ్ల క్రితం ఆకాశంలో ఓ అద్భుతం జరిగింది. ప్రపంచంలోనే అత్యంత పొడవైన మెరుపు సంభవించింది. ఇది 829 కిలోమీటర్ల పొడవుగా రికార్డయ్యింది. 2017లో అక్టోబర్ 22న అమెరికాలోని టెక్సాస్, కన్సాస్ మధ్య ఈ భారీ మెరుపు ఏర్పడింది.
అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఈడీ ఆయనకు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసింది. అనిల్ అంబానీ రూ. 17 వేల కోట్ల లోన్ ఫ్రాడ్, మనీ లాండరింగ్ కేసులో ఇరక్కున్న సంగతి తెలిసిందే.
భారత్లో స్టార్లింక్ సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. దీని శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు తాజాగా లైసెన్స్ పొందింది. ఈ విషయాన్ని కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా గురువారం వెల్లడించారు.
భారత్లోని వివిధ ప్రాంతాల్లో రోహింగ్యాలు ఉంటున్న సంగతి తెలిసిందే. వీళ్లకు సంబంధించి దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. అసలు వాళ్లు చొరబాటుదారులా ? శరణార్థులా ? అని ప్రశ్నించింది.
ఆపరేషన్ మహదేవ్ పేరుతో భారత సైన్యం, CRPF సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి. సోమవారం జరిగిన కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే మృతి చెందిన ఉగ్రవాదులు పహల్గాం ఉగ్రదాడికి పాల్పడ్డవాళ్లేనని ప్రచారం నడుస్తోంది.
ఢిల్లీలోని ఓ పాఠశాలలో దారుణం జరిగింది. 14 ఏళ్ల బాలుడిపై ఓ వ్యక్తి అత్యాచారం చేయడం కలకలం రేపింది. జులై 24న వాష్రూమ్లోకి వెళ్లిన ఆ బాలుడిపై ఈ అఘాయిత్యం జరిగింది. సమాచారం మేరకు పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.
ఇటీవల అక్రమంగా IVF విధానాన్ని పాటిస్తున్న ఓ టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం (ఇండియన్ స్పర్మ్ టెక్) బాగోతం బయటపడ్డ సంగతి తెలిసిందే. వీర్యం డొనేట్ చేసే పురుషులకు 4 వేల రూపాయల వరకు ఇండియన్ స్పెర్మ్ టెక్ క్లినిక్ చెల్లించినట్లు పోలీసుల విచారణలో తేలింది.
ఇటీవల ఢిల్లీలో అక్రమ మతమార్పిడి చేయిస్తున్న ముఠా గుట్టు రట్టయిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా పోలీసులు14 మందిని నిందితులను అరెస్టు చేశారు. అయితే ఈ అక్రమ మత మార్పిడి ముఠా వెనుక పాకిస్థాన్కు చెందిన వ్యక్తులు ఉన్నట్లు తేలింది.