India-Oman: భారత్-ఒమన్ మధ్య కీలక ఒప్పందం
ప్రధాని మోదీ జోర్డాన్, ఇథయోపియా, ఒమన్ దేశాల్లో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది.
ప్రధాని మోదీ జోర్డాన్, ఇథయోపియా, ఒమన్ దేశాల్లో పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా భారత్-ఒమన్ మధ్య స్వేచ్ఛా వాణిజ్యం ఒప్పందం కుదిరింది.
మాహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) స్కీమ్ను కేంద్రం రద్దు చేసింది. దాని స్థానంలో 'వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్-గ్రామీణ్' (వీబీ జీ రామ్ జీ) పేరుతో కొత్త బిల్లుకు లోక్సభలో గురువారం ఆమోదం తెలిపింది.
కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎన్డీయే ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ, గద్దీ ఛోడ్ ర్యాలీలో ఆమె మాట్లాడారు. బీజేపీకి దమ్ముంటే బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికల్లో పోటీ చేయాలన్నారు.
దేశ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే దీపావళి పండుగకు తాజాగా యునెస్కో నుంచి అరుదైన గౌరవం దక్కింది. యునెన్కో ఇన్టాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ జాబితాలో దీపావళి పండుగను చేర్చారు.
రేవంత్ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్'కు భారీగా పెట్టుబడులు వచ్చాయి. వివిధ కంపెనీల నుంచి రికార్డు స్థాయిలో ఒప్పందాలు కుదిరాయి. రెండ్రోజులకు కలిపి ఏకంగా రూ.5.75 లక్షల కోట్ల వరకు పెట్టుబడుల ఒప్పందాలు కుదిరాయి.
పార్లమెంటు వేదికగా కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. తెలంగాణ ప్రభుత్వం భూమిని అప్పగిస్తేనే వరంగల్ విమానశ్రయాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపింది. కొత్తగూడెం,మహబూబ్నగర్లో కొత్త విమానాశ్రయాల ఏర్పాటు సాధ్యం కాదని చెప్పింది.
శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుతిన్కు విందు ఇవ్వనున్నారు. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, విపక్ష నేత రాహుల్ గాంధీకి ఈ ఆహ్వానం రాలేదు. కానీ కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్కు మాత్రం ఈ విందు ఆహ్వానం అందింది.
రూపాయి విలువ రోజురోజుకు పడిపోతోంది. అసలు ఇలా ఎందుకు జరుగుతోంది ?. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు దాని పర్యావసనాలు ఎలా ఉంటాయి ? అనేదాని గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం.