Plane Crash: విమాన ప్రమాదంపై గుజరాత్ సీఎం కీలక ప్రకటన!
అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం ప్రమాద ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ కీలక ప్రకటన చేశారు. అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా విమానం కూలిపోవడం బాధాకరమన్నారు. గాయపడ్డ వారికి తక్షిణ సాయం అందించాలని ఆదేశించారు.