Bihar: బీహార్ ఎన్నికల వేళ లాలూ, తేజస్వీకి బిగ్ షాక్.. ఆ కేసులో అభియోగాలు మోపిన కోర్టు
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. IRCTC స్కామ్కు సంబంధించి లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కొడుకు తేజస్వీ యాదవ్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలు నమోదు చేసింది.