వంట చేయకూడదని దళిత మహిళకు అవమానం.. ఆరుగురికి జైలుశిక్ష
తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.
తమిళనాడులో 2018లో ఓ దళిత మహిళకు జరిగిన అవమానంపై ఎట్టకేలకు కోర్టు తీర్పునిచ్చింది. ఆ మహిళ వంట చేయకుండా అడ్డుకున్నందుకు ఆరుగురు గ్రామస్థులకు శుక్రవారం స్పెషల్ కోర్టు జైలుశిక్ష విధించింది.
ఇటీవల దుబాయ్లో జరిగిన ఎయిర్ షోలో పాకిస్థాన్ కీలక వ్యాఖ్యలు చేసింది. త్వరలోనే JF 17 థండర్ బ్లాక్-3 ఫైటర్ జెట్లను స్నేహపూర్వక దేశానికి అమ్ముతామని ప్రకటన చేసింది. అయితే అది బంగ్లాదేశ్ అని పలు నివేదికలు సూచిస్తున్నాయి.
ఇటీవల తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్ కావడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. SBI బ్యాంక్ పేరుతో ప్రమాదకర ఏపీకే ఫైల్స్ను షేర్ చేశారు. అయితే ఒక వాట్సాప్ గ్రూప్ను లేదా వ్యక్తిగత అకౌంట్ను ఎలా హ్యాక్ చేస్తారో తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
గత కొన్నిరోజులుగా మావోయిస్టులు దశలవారీగా పోలీసులకు లొంగిపోతూ వస్తున్నారు. తాజాగా వాళ్లు మరో బహిరంగ లేఖను విడుదల చేశారు. ఆయుధాలు వదిలేందుకు తమకు సమయం కావాలని అన్నారు.
భారత నావికాదళం యుద్ధ సామర్థ్యాన్ని పెంచుకునే దిశగా మరో ముందడుగు వేసింది. అత్యాధునిక యాంటీసబ్మెరీన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్ సిరీస్లోని నాల్గవ నౌక 'INS మహీని ఇటీవల విజయవంతగా ప్రవేశపెట్టారు.
బిగ్బాస్.. ఈ షో గురించి తెలియని వారు ఎవరూ ఉండరు. ముఖ్యంగా యువతీ,యువకులు దీన్ని ఎక్కువగా చూస్తారు. ఈ షో అసలు చరిత్ర గురించి తెలుసుకునేందుకు ఈ ఆర్టికల్ చదవండి.
సౌత్ ఆఫ్రికాలో నిర్వహించిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన ప్రపంచాభివృద్ధి కోసం పలు కీలక ప్రతిపాదనలు చేశారు.
కర్ణాటకలో సీఎం మార్పు అంశంపై గత కొంతకాలంగా వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చింది. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ దీనిపై స్పందించారు. ఐదేళ్లు సిద్ధరామయ్యే సీఎంగా కొనసాగుతారని తేల్చిచెప్పారు.
ప్రభుత్వం హెచ్1బీ వీసా ధరలను 1 లక్ష డాలర్లకు (రూ.88 లక్షలు) పెంచిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో కొత్తగా అమెరికా వెళ్లేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో అమెరికన్ కంపెనీలు భారత్లోనే తమ కార్యకలాపాలు విస్తరించాలని భావిస్తున్నాయి.