GST తగ్గింపులపై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన
ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.
ఇటీవల కేంద్ర ప్రభుత్వం GST ధరలు తగ్గించిన సంగతి తెలిసిందే. దీనిపై తాజాగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ప్రజలకు ప్రయోజనం చేకూరుతోందని అన్నారు.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. కోర్టులో పిటిషన్ వేయగా అతడికి ఎయిర్ ఇండియా రూ.35 వేలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పెళ్లిళ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. పలువురు వ్యక్తులను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు, నగలతో పారిపోయారు. వాళ్ల తండ్రి కూడా ఈ మోసానికి సహకరించాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
బీహార్లో సీఎం అభ్యర్థిపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా క్లారిటీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తర్వాతే బీజేపీ, దాని మిత్రపక్షాలు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామని పేర్కొన్నారు.
ఇటీవల బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఓ పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దేశంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని తమ సంస్థ సందర్శనకు వచ్చిన ఓ విదేశీ వ్యక్తి చెప్పినట్లు రాసుకొచ్చారు.
గుజరాత్లో శుక్రవారం కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర మంత్రులందరూ రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. వీళ్లలో 7 నుంచి 8 మంది మంత్రులకు మాత్రమే పదవులు దక్కుతాయని.. మిగతా వాళ్ల స్థానాల్లో కొత్తవారిని నియమించే ఛాన్స్ ఉంది.
స్టాలిన్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. హిందీ మూవీస్ బ్యాన్ కు స్టాలిన్ సర్కార్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా హిందీ భాషా హోర్డింగ్లు, హిందీ సినిమాలు, హిందీ పాటలపై నిషేధం విధించే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి.
ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్కు బిగ్ షాక్ తగిలింది. IRCTC స్కామ్కు సంబంధించి లాలూ, ఆయన సతీమణి రబ్రీ దేవి, కొడుకు తేజస్వీ యాదవ్పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సోమవారం అభియోగాలు నమోదు చేసింది.