Cyber Attack: పాకిస్థాన్ దొంగబుద్ధి.. మిత్రదేశాలతో కలిసి భారత్పై సైబర్ అటాక్
పాకిస్థాన్తో పాటు దాని మిత్రదేశాలు భారత్పై సైబర్ దాడులు నిర్వహించినట్లు మన దర్యాప్తు బృందాలు గుర్తించాయి. వీటిలో కొన్ని ఆయా ప్రభుత్వాల హ్యాకింగ్ గ్రూపులు కూడా ఉన్నాయి. అయితే భారత్ వీటిని తిప్పికొట్టింది.