Crime: దారుణం.. కోడలిని చంపి పాతిపెట్టిన అత్త - మామలు !
హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.
హర్యానాలో దారుణం జరిగింది. భర్త, అత్తమామల వేధింపుల వల్ల ఓ వివాహిత(24) బలైపోవడం కలకలం రేపింది. ఫరీదాబాద్లో ఈ ఘటన చోటుచేసుకుంది. 10 లోతుల గుంత నుంచి పోలీసులు ఆ మహిళ మృతదేహాన్ని బయటికి తీశారు.
బిహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ సీఎం నితీశ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వితంతు, వృద్ధాప్య, దివ్యాంగుల పింఛన్ డబ్బులను పెంచారు. ప్రస్తుతం ఈ పింఛన్ రూ.400 వస్తుండటంతో దాన్ని రూ.1100లకు పెంచుతూ నిర్ణయించారు.
అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చారు. ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధంలో అమెరికా తలదూర్చొద్దని హెచ్చరించారు. ఇజ్రాయెల్కు అమెరికా ఎలాంటి సైనిక సాయం చేయొద్దన్నారు. జోక్యం చేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు కీలక ప్రకటన చేశారు. ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీని అంతం చేస్తేనే ఇరుదేశాల మధ్య యుద్ధం ముగుస్తుందని పేర్కొన్నారు.
జర్మనీ నుంచి శంషాబాద్కు రావాల్సిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ LH 752కి బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆ విమానం శంషాబాద్కు చేరలేదు. మళ్లీ అది జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్టుకు తిరిగి వెళ్లిపోయింది.
గుజరాత్లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి కోల్కతాకు బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో టేకాఫ్కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ ఫ్లైట్ సర్వీసును నిలిపివేశారు.
గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు.
దుబాయ్లోని మెరినా టవర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ అలారమ్ సిస్టమ్ను ఆన్ చేసినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో పొగలు రావడంతో ఆ భవనంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు.