నేషనల్Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. చివరికీ గుజరాత్లో విమాన ప్రమాద ఘటన మరువక ముందే మరో ఊహించని ఘటన చోటుచేసుకుంది. యూపీ నుంచి కోల్కతాకు బయలుదేరిన మరో ఎయిరిండియా విమానంలో టేకాఫ్కు ముందు సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో ఆ ఫ్లైట్ సర్వీసును నిలిపివేశారు. By B Aravind 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Vijay Rupani: మాజీ సీఎం విజయ్ రూపాణీ మృతదేహం గుర్తింపు గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో గుజరాత్ మాజీ సీఎం కూడా మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన 3 రోజుల తర్వాత ఆయన మృతదేహం లభించింది. ఈ విషయాన్ని గుజరాత్ హోంమంత్రి హర్ష్ సంఘ్వీ వెల్లడించారు. By B Aravind 15 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్Fire Accident: దుబాయ్లో ఘోర అగ్నిప్రమాదం.. కాలిపోయిన 67 అంతస్తుల భవనం దుబాయ్లోని మెరినా టవర్లో ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఫైర్ అలారమ్ సిస్టమ్ను ఆన్ చేసినప్పటికీ అది పనిచేయలేదు. దీంతో పొగలు రావడంతో ఆ భవనంలో ఉన్నవారు భయంతో పరుగులు తీశారు. By B Aravind 14 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash: పక్షులు ఢీకొట్టడం వల్లే విమాన ప్రమాదం.. ! గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. ఆ విమానాన్ని పక్షులు ఢీకొనడం వల్ల ప్రమాదం జరిగి ఉండోచ్చని పలువురు నిపుణులు భావిస్తున్నారు. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash: విమాన ప్రమాదంలో మృతులకు రూ.కోటి పరిహారం: టాటా గ్రూప్ గుజారాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై టాటా గ్రూప్ సంస్థ స్పందించింది. ఈ ఘటనపై తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేసింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.కోటి చొప్పున పరిహారం ప్రకటించింది. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash: విమాన ప్రమాదం.. బ్లాక్ కలర్ డీపీతో ఎక్స్లో ఎయిర్ ఇండియా సంతాపం గుజరాత్లో అహ్మదాబాద్లో ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. లండన్ బయలుదేరిన ఎయిరిండియా విమానం టేకాఫ్ కొద్దిసేపటికే కూలిపోయింది. ఈ విషాద ఘటనపై ఎయిరిండియా సంస్థ అధికారికి ఎక్స్లో డీపీని మార్చింది. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Air India Plane Crash: పెను విషాదం.. విమానాన్ని నడిపిన పైలట్లు వీళ్లే గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన విమాన ప్రమాదం పెను విషాదం సృష్టించింది. అయితే ఈ విమానాన్ని కెప్టెన్ సుమిత్ సభర్వాల్, క్లైవ్ కుందర్.. ఈ ఇద్దరు పైలట్లు నడిపారు. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్Plane Crash: ప్రమాదానికి ముందు MAYDAY..MAYDAY.. అంటూ సిగ్నల్ ఇచ్చిన పైలెట్.. దాని అర్థం ఏంటో తెలుసా? గుజరాత్లోని అహ్మదాబాద్లో ఘోర విమాన ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. విమాన ప్రమాదానికి ముందు సమీపంలోని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC)కి పైలట్ MAYDAY కాల్ చేశాడు. ఏటీసీకి ఎలాంటి సిగ్నల్ వెళ్లలేదు. చివరికి విమానం కుప్పకూలిపోయింది. By B Aravind 12 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్విషాద విహారయాత్ర.. నీట మునిగి 8 మంది మృతి రాజస్థాన్లో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన పలు కుటుంబాల్లో విషాదం నెలకొంది. బనాస్ నదిలో నీటమునిగి ఎనిమిది మంది మృతి చెందడం కలకలం రేపింది. వీళ్లందరూ కూడా 25 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సులోపు వారే. By B Aravind 10 Jun 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn