Jyothi Malhotra: మాయలేడి జ్యోతి.. పాక్ డబ్బుతో టూర్లు, లగ్జరీ హోటల్స్లో విలాసం
జ్యోతి మల్గోత్రా పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్లో గడిపిందని విచారణలో తేలింది. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా ఆమె పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.