Operation Sindoor: ఆపరేషన్ సిందూర్ ఆగలేదు: కేంద్రం
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
పహల్గాం లాంటి మరో ఉగ్రదాడి జరిగితే భారత్ తప్పకుండా స్పందిస్తుందని విదేశాంగ మంత్రి ఎస్.జై శంకర్ అన్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్ రాజీపడదన్నారు.
తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తి తన భార్య జ్ఞాపకార్థం ఏకంగా గుడి కట్టించి పూజలు చేస్తున్నాడు. 2-022లో తన భార్య చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలతో జీవిస్తున్న అతను మళ్లీ పెళ్లి చేసుకోలేదు. పూర్తి సమాచారం కోసం టైటిల్పై క్లిక్ చేయండి.
మే 8న 45-50 మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు పాక్ దళాలు యత్నించాయని బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ తెలిపింది. దీనికోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టినట్లు పేర్కొన్నాయి.
ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 34వ వర్ధంతి. 1991 మే 21న తమిళనాడులోని శ్రీ పెరంబుదర్లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన్ని ఎలా హత్య చేశారు ?.. రాజీవ్ చనిపోయే ముందు ఏం జరిగిందో తెలుసుకునేందుకు టైటిల్పై క్లిక్ చేయండి.
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సంచలన వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ రూల్స్ ఉల్లంఘించే విద్యార్థుల వీసాలను రద్దు చేస్తూనే ఉంటామని తేల్చిచెప్పారు. సెనెట్లో డెమోక్రట్లతో జరిగిన మీటింగ్లో ఆయన దీనిగురించి మాట్లాడారు.
అమెరికాలో భారత సంతతికి చెందిన ఓ వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. టెక్సాస్లోని ఆస్టిన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అతడు ఓ బస్సుల్లో ప్రయాణిస్తుండగా అతనిపై మరో భారతీయుడు దాడి చేసి హత్య చేశాడు.
విదేశాల్లో చదువుకుని అక్కడే ఉద్యోగాల్లో సెటిల్ అవ్వాలని విద్యార్థులు కలలు కనడం మానుకోవాలని ఓ పారిశ్రామికవేత్త సూచించారు. ప్రస్తుతం అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాల్లో ఇంటర్నేషనల్ విద్యార్థులకు జాబ్స్ లేవని అన్నారు.
అమెరికాను టోర్నడోలు వణికిస్తున్నాయి. మధ్య అమెరికా రాష్ట్రాల్లో సోమవారం నాలుగు టోర్నడోలు సంభవించాయి. వీటి ధాటికి టెక్సాస్ నుంచి కెంటకీ వరకు ఉన్న ప్రాంతాల్లో కొన్ని భవనాలు పూర్తిగా నేలమట్టమయ్యాయి. 24 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.
జ్యోతి మల్గోత్రా పాకిస్తాన్ డబ్బుతోనే విదేశీ పర్యటన చేసిందని, లగ్జరీ హోటల్స్లో గడిపిందని విచారణలో తేలింది. భారత ఆర్మీ సున్నిత సమాచారాన్ని వాట్సాప్, టెలిగ్రామ్, స్నాప్చాట్ ద్వారా ఆమె పాక్కు చేరవేసినట్లు పోలీసులు గుర్తించారు.