Lucknow : పెళ్లి చేసుకుంటానని నమ్మించి టీచర్ పై అత్యాచారం
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒక బ్యాంక్ ఉద్యోగి తనపై అత్యాచారం చేశాడని ఒక ఉపాధ్యాయురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన లక్నోలోని చిన్హట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. నగలు ధరించి ఎవరైనా కనపడితే చాలు నిలువుదోపిడీ చేస్తున్నారు. ఈ తరహా ఘటనలు ఇటీవలకాలంలో రాజధాని నగరంలో రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది.
జమ్మూ-కాశ్మీర్ మరో నేపాల్ అవుతుందా. ప్రస్తుత పరిస్థితి చూస్తే అదే అనిపిస్తోంది. లడఖ్ రాజధాని లేహ్ లో నిరసనకారులు రెచ్చిపోయారు. ఆందోళనలతో అట్టుడికిపోయింది. దీనికి కారణం ఏంటి? లడఖ్ మరో నేపాల్ లా తయారవుతుందా?
దసరా పండగ వేళా కేంద్ర ప్రభుత్వం నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. SSC (స్టాఫ్ సెలక్షన్ కమిషన్).. ఢిల్లీ పోలీస్ కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) పోస్టుల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏకంగా 7,565 పోస్టులతో నోటిఫికేషన్ జారీ చేసింది.
మావోయిస్టు పార్టీలో విభేదాలు పొడ చూపినట్టు తెలుస్తోంది. ఆయుధాలు వదిలేసి శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామంటూ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి హోదాలో మల్లోజుల వేణుగోపాల్ ఎలియాస్ భూపతి చేసిన ప్రకటన ఆ పార్టీలో చిచ్చురేపింది. ఆయనను పార్టీ ద్రోహిగా ప్రకటించింది.
ఎయిర్పోర్ట్ సిబ్బందిని తప్పించుకొని 13 ఏళ్ల ఆఫ్ఘన్ బాలుడు కాబూల్ నుంచి ఢిల్లీకి విమానలో వచ్చాడు. అది కూడా ల్యాండింగ్ గేర్ లోపల దాక్కుని. రెండు గంటల పాటు ల్యాండింగ్లో ప్రమాదకరంగా ప్రయాణించాడు. ఆదివారం ఉదయం జరిగిన ఈ ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది.
పాకిస్తాన్కు చెందిన ఓ క్షిపణి శిథిలాలు జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో గుర్తించారు. ఆదివారం ఈ సంఘటన తీవ్ర కలకలం రేపింది. ఇది "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా పాకిస్తాన్ భారత్పై ప్రయోగించిన క్షిపణి అని తెలుస్తోంది.
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లాలో జరిగిన ఓ వింత సంఘటన స్థానికులను, పోలీసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇస్లాంపూర్ గ్రామంలోని ముస్లీ కమ్యూనిటీ స్మశానవాటికలో గుర్తు తెలియని వ్యక్తులు సమాధులను ధ్వంసం చేశారు. ఈ ఘటన మతపరమైన ఉద్రిక్తతలకు దారితీసింది.
కొత్త జీఎస్టీ ధరల వల్ల సామాన్య ప్రజలు ఉపయోగించే కొన్ని నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయి. ఇందులో వెన్న, నెయ్యి, పన్నీర్, వంట నూనెలు, ప్యాకేజ్డ్ గోధుమ పిండి, సబ్బులు వంటివి ఉన్నాయి. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, గృహోపకరణాల వస్తువులపై కూడా ధరలు తగ్గాయి.