Anuparna Roy : వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ లో అనుపర్ణ రాయ్ సరికొత్త రికార్డ్
వెనిస్ ఫిల్మ్ ఫెస్టివల్ 2025లో అనుపర్ణ రాయ్ రికార్డు సృష్టించారు. ఒరిజోంటి కేటగిరీలో అవార్డు గెలిచిన తొలి భారతీయ దర్శకురాలిగా నిలిచారు. ఆమె చిత్రం 'సాంగ్స్ ఆఫ్ ఫర్గాటెన్ ట్రీస్'కి ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు దక్కింది. ఇది ఆమె తొలి సినిమా కావడం విశేషం.