Women Employees: సర్కార్ కీలక నిర్ణయం.. ఆ మహిళలకు 60 రోజుల పాటు సెలవులు
పురిట్లో బిడ్డను కోల్పోయిన మహిళా ఉద్యోగులకు 60 రోజుల పాటు ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్లు హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నవ మాసాలు మోసిన తర్వాత బిడ్డ పురిట్లోనే చనిపోతే ఆ బాధ వర్ణణాతీతం. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.