/rtv/media/media_files/2025/05/01/ruDHdtFccwiKOJgI5v9e.jpg)
Crime
పదేళ్ల బాలుడిని అతి కిరాతంగా హత్య చేసిన దారుణ ఘటన అస్సాంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గౌహతి పోలీసులకు మిస్సింగ్ కేసు వచ్చింది. ఓ తల్లి తన కుమారుడు ట్యూషన్ నుంచి తిరిగి ఇంటికి రాలేదని కంప్లైంట్ ఇచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇది కూడా చూడండి: AP BREAKING: ఏపీలో పదవుల జాతర.. 22 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం.. లిస్ట్ ఇదే!
సూట్కేస్లో పెట్టి..
తల్లి ప్రియుడు ఆ బాలుడిని చంపి ఓ సూట్కేస్లో మృతదేహాన్ని పారేసాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈ హత్యలో తల్లి ప్రమేయం ఉందా? లేదా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇది కూడా చూడండి: Zelensky: రష్యా ఉక్రెయిన్ యుద్ధం ముగింపు ?.. జెలెన్స్కీ సంచలన ప్రకటన
ఇది కూడా చూడండి: BIG BREAKING : రాజస్థాన్ పై పాక్ డ్రోన్ దాడులు.. కలెక్టర్ కీలక ప్రకటన- LIVE VIDEO
తోటి పిల్లల్ని అడిగినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆపై ఇంటికి వచ్చి మళ్లి వెతకడం స్టార్ట్ చేశారు. అలా వెతుకుతున్న సమయంలో రాత్రి ఒంటిగంట టైంలో ఆ బాలుడి తల్లి డాబాపైకి వెళ్లింది. అక్కడే ఖాళీ బియ్యం డబ్బా ఆమె కాలికి గట్టిగా తగిలింది. దీంతో అనుమానం వచ్చి మూత తెరిచి చూడగా ఆ చిన్నారి బాలుడు మృతి చెంది కనిపించాడు. దీంతో తల్లి కన్నీరుమున్నరవుతోంది.
ఇది కూడా చూడండి:BIG BREAKING: వేదిక మీదే స్పృహ తప్పి పడిపోయిన హీరో విశాల్-VIDEO