Delhi Elections 2025: ఢిల్లీ ఎన్నికలు.. కేజ్రీవాల్కు అగ్ని పరీక్ష!
ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ పోరాటంలో ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీపై గెలుస్తాడా ? లేదా ? అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ అంశంపై ప్రముఖ పొలిటికల్ ఎనలిస్ట్ డా.పెంటపాటి పుల్లారావు అందించిన విశ్లేషణ ఈ ఆర్టికల్ లో చదవండి.
PM KISAN: రైతులకు మోదీ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్.. ఇక 10 వేలు!
ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని పెంచుతున్నట్లు ప్రధాని మోదీ వెల్లడించారు. ఇప్పటి వరకు రూ.6 వేలు ఇస్తుండగా.. దీన్ని రూ.10 వేలకు పెంచుతున్నట్లు మోదీ తెలిపారు. ఆర్థికంగా రైతులను ఆదుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
World: 2024లో అంతర్జాతీయంగా ప్రభావితం చేసిన ముఖ్య విషయాలు..
2024 చాలా ముఖ్యవిషయాలు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయంగా రాజకీయాలను చాలా ప్రభావితం చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. వీటిలో భారత ప్రధానిగా మోదీ మూడోసారి, అమెరికా కొత్త అధ్యక్షుడిగా ట్రంప్ రెండవసారి ఎన్నికవడం ముఖ్యాంశాలుగా నిలిచాయి.
Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు
రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్.
పార్లమెంట్ ప్రాంగణంలో ఉద్రిక్తత.. ఇండియా, ఎన్డీయే కూటమి ఆందోళనలు
అంబేద్కర్ను అమిత్షా అవమానించారని పార్టీకి రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ నిరసనలు చేపట్టింది. అదే విధంగా కాంగ్రెస్ పార్టే అంబేద్కర్ను అవమానించిందని అధికార పార్టీ నిరసనలు చేపట్టింది. దీంతో పార్లమెంట్ ప్రాంగణంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది.
అమిత్ షా వ్యాఖ్యలపై చామల రియాక్షన్ | Chamala Strong Reaction On Amit Shah Comments On Ambedkar | RTV
మహిళలకు గుడ్న్యూస్.. 10పాసైతే చాలు వేలల్లో ఆదాయం..కొత్త స్కీమ్ సూపర్?
కేంద్ర ప్రభుత్వం ‘బీమా సఖి’ స్కీమ్ ప్రారంభించింది. దీని ద్వారా 10 పాసైన మహిళలు LIC ఏజెంట్లుగా పనిచేస్తారు. బీమా సంబంధిత పనులు నిర్వహిస్తారు. వీరు ప్రతి నెలా రూ. 7,000 నుంచి రూ. 21,000 వరకు అందుకుంటారు. వీరి వయస్సు 18 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.
YS Sharmila: మరోసారి తన అన్నపై రెచ్చిపోయిన షర్మిల
AP: తమకు 25 మంది ఎంపీలను ఇస్తే రాష్ట్రానికి ప్రత్యేక హోదా చేస్తానని చెప్పి జగన్ ప్రజలకు తీరని అన్యాయం చేశారని షర్మిల ఫైరయ్యారు. విభజన హామీలు బుట్టదాఖలు చేయడంలో ప్రధాన ముద్దాయి మోదీ, రెండో ముద్దాయి చంద్రబాబు, మూడో ముద్దాయి జగన్ అని విమర్శించారు.
/rtv/media/media_files/2025/01/13/VhvxNvd83WRmqGOOde7q.jpg)
/rtv/media/media_files/2025/01/06/gF2q9JniLuD9slQLwXCs.jpg)
/rtv/media/media_files/2024/12/02/ZznegJ1wjXtrysebk75J.jpg)
/rtv/media/media_files/2024/12/27/295Gk3quPGZ8mG0bzo9R.jpg)
/rtv/media/media_files/2024/12/27/rrthnv8JE6m9AAKb1HAg.jpg)
/rtv/media/media_files/2024/12/19/rb3iWxJBV7IP7JVqYJyS.jpg)
/rtv/media/media_files/2024/12/17/2hGW75aKdy4anjqTuLW4.jpg)
/rtv/media/media_files/2024/11/27/FVKdtlVbR55jycISLbK4.jpg)