Noida : మైనర్పై అత్యాచారం.. 80 ఏళ్ల వృద్ధుడికి 20 ఏళ్ల జైలు శిక్ష
ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో మైనర్పై అత్యాచారం చేసిన కేసులో దోషిగా తేలిన 80 ఏళ్ల వృద్ధ పెయింటర్కు కోర్టు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించింది. నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష, 50 వేల రూపాయల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.