Marriage : సామాజిక కట్టుబాట్లను ధిక్కరించి.. ఇద్దరు మహిళల వివాహం
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
సాంప్రదాయ సమాజపు కట్టుబాట్లను ధిక్కరిస్తూ, పశ్చిమ బెంగాల్లోని మారుమూల సుందర్బన్స్ ప్రాంతంలో ఇద్దరు యువతులు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ప్రేమకు లింగ భేదం లేదని నిరూపించారు.
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్, నటి శిరీష లేళ్ల వివాహం గురువారం రాత్రి 10:35 గంటలకు అగరంగా వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరువురి కుటుంబ సభ్యులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖుల హాజరయ్యారు.
వారిద్దరికి పెళ్లై ఏడాదిన్నరైంది. అనందంగా, సంతోషంగా సాగిపోతున్న వారి జీవితంలోకి త్వరలో ఓ చిన్నారి రాబోతుంది. ఆ ఇది తెలిసి ఇద్దరి అనందానికి అవధుల్లేవ్.. సీమంత పండగను కూడా చాలా సంబరంగా చేశారు.
ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు పెళ్లిళ్ల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డారు. పలువురు వ్యక్తులను పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత డబ్బులు, నగలతో పారిపోయారు. వాళ్ల తండ్రి కూడా ఈ మోసానికి సహకరించాడు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
అతడో 75 ఏళ్ల వృద్ధుడు.. అతనికి ఉన్న ఒక్క భార్య కూడా చనిపోయింది. పాపం ఆ వృద్ధుడిని చూసుకోవడానికి పిల్లలు కూడా లేరు. ఇలాంటి సమయంలో తొడుగా ఒకరు ఉండాలని ఓ 35 ఏళ్ల మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ప్రేమ పెళ్లి చేసుకున్న కుమార్తెను బంధువుల సాయంతో ఎత్తుకెళ్లారు అమ్మాయి తల్లిదండ్రులు. యువకుడి ఇంటిపై దాడి చేసి మరీ యువతి బంధువులు ఆమెను లాక్కెళ్లారు. మేడ్చల్ జిల్లా కీసర పరిధి నర్సంపల్లి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఎస్తర్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని ఫోటోలు, క్యాప్షన్లు ఇప్పుడు ఆమె రెండో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలకు దారితీశాయి. క్రిస్టియన్ వివాహంలో ధరించే తెల్లని గౌనులో ఉన్న ఫోటోలను షేర్ చేసి, త్వరలో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ చేస్తానని పేర్కొన్నారు.
మతం దాచి పెట్టి పెళ్లి చేసుకునేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హర్యానా ప్రభుత్వం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను ఆదేశించింది. మతమార్పిడికి పాల్పడినా, పెళ్లి కోసం మతం మార్చుకోవాలని అడిగినా, దాచి పెట్టి పెళ్లి చేసుకుంటే పదేళ్ల జైలు శిక్షతో పాటు జరిమానా ఉంటుంది.