Bharat Bandh: రేపు భారత్ బంద్.. మావోయిస్టుల పిలుపు
రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాల చేరుకున్నాయి.
రేపు భారత్ బంద్ కు మావోయిస్టులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఛత్తీస్ గఢ్, ఏపీ, తెలంగాణ సరిహద్దులో హైఅలర్ట్ ప్రకటించింది పోలీస్ శాఖ. సరిహద్దు ప్రాంతాల్లో భారీగా భద్రత బలగాల చేరుకున్నాయి.
ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దారుణం చోటుచేసుకుంది. మావోయిస్టుల ప్రభావిత ప్రాంతమైన మొహ్లా-మాన్పూర్ జిల్లా చౌకీ పట్టణంలో భారతీయ జనతా పార్టీ నాయకుడుపై మావోయిస్టులు దాడి చేసి దారుణంగా కాల్చి చంప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పలు చోట్ల అనుమానితులను అరెస్ట్ చేస్తున్నారు. తాజాగా ఏపీలో ముగ్గురు మావోయిస్టులను అరెస్ట్ చేశారు. వీరంతా పలు కేసుల్లో నింధితులుగా ఉన్నారని పోలీసులు మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలో మావోయిస్టులు మరోసారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో ఏకంగా 40 మందిని కిడ్నాప్ చేసి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. కిడ్నాప్ అయిన వారిలో సర్పంచులు, ఉప సర్పంచులు, ఉపాధ్యాయులు, వ్యాపారస్థులు ఉన్నారు.
మావోయిస్టు ఆగ్రనేత మల్లా రాజిరెడ్డి మృతిపై మాజీ మావోయిస్టులు కీలక వ్యాఖ్యలు చేశారు. రాజిరెడ్డి చనిపోయినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదన్నారు. ఆయన చనిపోయినట్లు సోషల్ మీడియాలో వచ్చిన వీడియో పాతదని తెలిపారు