Maoists: మావోయిస్టు పార్టీకి బిగ్ షాక్.. లొంగిపోయిన 71 మంది మావోలు
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
మావోయిస్టు పార్టీకి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా 71 మంది మావోలు పోలీసులకు లొంగిపోయారు. లొంగిపోయిన వాళ్లలో కాంకేర్, నారాయణ్ పూర్ జిల్లాలకు చెందిన వారుగా తెలుస్తోంది.
మావోయిస్టు అగ్రనేతలు మల్లోజుల, ఆశన్నలొంగుబాటు నేపథ్యంలో పార్టీ నాయకత్వం చేస్తున్న ప్రచారాన్ని మాజీ నేత తక్కళ్లపల్లి వాసుదేవరావు ఎలియాస్ ఆశన్న ఖండించారు. సాయుధ పోరాటాన్ని విరమించాలని కేంద్ర కమిటీ తీసుకున్న నిర్ణయం మేరకే తాము లొంగిపోయినట్లు స్పష్టం చేశారు.
మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత, ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం సాగుతోంది.200 మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం.
దశాబ్ధాల మావోయిస్టు ఉద్యమం ముగింపు దశకు చేరుకుంది. గడచిన కొన్ని రోజులుగా కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆఫరేషన్ కగార్ నేపథ్యంలో కేంద్ర కమిటీ సభ్యులు అనేకమంది మృత్యువాత పడ్డారు. తాజాగా పలువురు నాయకులు లొంగిపోవడంతో ఉద్యమంపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి.
కేంద్రప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల గుండెల్లో గుబులు మొదలైంది. వరుస ఎన్కౌంటర్లతో మావోయిస్టు పార్టీ కీలక నేతలు ఒక్కొక్కరుగా నేలకొరుగుతున్నారు. ఈ క్రమంలో మిగిలిన నేతలు ఒకరి తర్వాత ఒకరుగా మావోయిస్టుల లొంగుబాటు పరంపర కొనసాగుతోంది.
ఛత్తీస్గఢ్ లో మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియ కొనసాగుతోంది. తాజాగా, బీజాపూర్ జిల్లాలో భారీ స్థాయిలో మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వారి సంఖ్య 103గా ఉంది. ఒకే రోజు ఇంత పెద్ద సంఖ్యలో లొంగిపోవడం ఛత్తీస్గఢ్ చరిత్రలో అతిపెద్ద ఘటనల్లో ఒకటి
కాల్పుల విరమణపై మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి సోనూఎలియాస్ అభయ్ లేఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ లేఖపై రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ అభ్యంతరం తెలపగా దానిపై స్పందిస్తూ సోనూఎలియాస్ అభయ్ లేఖ మరో లేఖ విడుదల చేశారు.
ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 10 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఘటన గరియాబంధ్ జిల్లాలోని నల్లగడ్ అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. ఎన్కౌంటర్లో పలువురు కీలక మావోయిస్టు నేతలు మృతి చెందినట్లు పోలీసులు భావిస్తున్నారు.