BIG BREAKING: జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్.. కారణం అదేనా!?
సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆపరేషన్ కగార్, మావోయిస్టులతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశాలపై చర్చించారు. శాంతి చర్చల కమిటీ విజ్ఞప్తి మేరకు ఈ భేటీ జరిగినట్లు తెలుస్తుండగా ప్రభుత్వ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.