Maoist Letter: హిడ్మాది భూటకపు ఎన్కౌంటర్...మావోయిస్టు పార్టీ కీలక లేఖ
మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా ఎన్కౌంటర్పై ఆ పార్టీ సంచలన లేఖను విడుదల చేసింది. హిడ్మాది ముమ్మాటికి భూటకపు ఎన్కౌంటరే అని తేల్చి చెప్పింది. ఈ మేరకు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ (DKSZC) వికల్ప్ పేరిట లేఖను విడుదల చేసింది.
BIG BREAKING: మరో ఎన్కౌంటర్.. అయిదుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు, భద్రతాదళాలకు మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో అయిదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది.
Maoist Devji : మా పెదనాన్నను కోర్టులో హాజరుపరిచేలా చూడండి..సీఎం రేవంత్కు మావోయిస్టు దేవ్జీ కూతురు సంచలన లేఖ
మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ పోలీసుల అదుపులో ఉన్నాడని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డికి, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు తిప్పిరి తిరుపతి తమ్ముడి కూతురు సుమ లేఖ రాసింది.
Sirisilla : ప్రాణం తీసిన యూట్యూబ్ ఇంటర్వ్యూ..మాజీ మావోయిస్టు సిద్ధన్న హత్య
తన చానల్ వీక్షకులను పెంచుకోవాలని భావించిన ఓ యూట్యూబర్ మాజీ మావోయిస్టుతో సంచలన ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా మావోయిస్టుగా ఉన్న సమయంలో తను చేసిన హత్యలను వివరించాడు. ఆ ఇంటర్వ్యూ చూసిన ఓ వ్యక్తి తన తండ్రి చావుకు కారణమని భావించి అతన్నిదారుణంగా హత్య చేశాడు.
Operation "Sagar Kavach" : పోలీసుల అదుపులో హిడ్మా అనుచరుడు..మావోయిస్టుల కోసం ఆఫరేషన్ "సాగర్ కవచ్'
కోనసీమజిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా అనుచరుడిగా భావిస్తున్న మడివిసరోజ్ను పోలీసులు రావులపాలెంలో అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది. అతడిని అరెస్ట్ చేసి రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు సమాచారం. ఆయన ఇచ్చిన సమాచారంతో మావోయిస్టుల కోసం గాలిస్తున్నారు.
Hidma Team: APలో 31 మంది మావోస్టులు అరెస్ట్.. 60 మంది హిడ్మా టీం ఆంధ్రాలోకి!
కృష్ణా జిల్లాతో పాటు విజయవాడ, కాకినాడలో మొత్తం 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఏడీజీ మహేశ్ చంద్ర లడ్డా తెలిపారు. వీరిలో 9 మంది కేంద్ర కమిటీ సభ్యులు ఉన్నారని వివరించారు. పట్టుబడిన మావోయిస్టులు అంతా హిడ్మా టీం అని తేల్చారు పోలీసులు.
BIG BREAKING: ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత హిడ్మా ఖతం!
సుదీర్ఘంగా జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఈ ఎన్కౌంటర్లో మావోయిస్ట్ కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా మృతి చెందినట్లుగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు.
Operation Maoist : మావోయిస్టు అగ్రనేతలే టార్గెట్ గా ఆఫరేషన్ ఫైనల్...అడవుల్లోకి 1000 మంది కమాండోలు
దేశవ్యాప్తంగా అత్యంత 'వాంటెడ్' మావోయిస్టు నేతలు హిడ్మా, గణపతి, దేబూజీలను గుర్తించే ఆపరేషన్ చేపట్టింది కేంద్రం. అందులో భాగంగా CRPF కమాండోలు, ఉపగ్రహ నిఘా, డ్రోన్లను ఉపయోగించి ఛత్తీస్గఢ్, ఒడిశా, తెలంగాణ, మహారాష్ట్రలలో ఉమ్మడి కార్యకలాపాలను ముమ్మరం చేసింది.
/rtv/media/media_files/2025/12/19/41-maoists-surrender-before-telangana-dgp-in-hyderabad-2025-12-19-15-40-08.jpg)
/rtv/media/media_files/2025/12/04/fotojet-2025-12-04t123949520-2025-12-04-12-40-12.jpg)
/rtv/media/media_files/2025/12/03/maoists-2025-12-03-14-53-31.jpg)
/rtv/media/media_files/2025/12/01/fotojet-2025-12-01t111205234-2025-12-01-11-14-29.jpg)
/rtv/media/media_files/2025/11/28/fotojet-2025-11-28t123229604-2025-11-28-12-33-22.jpg)
/rtv/media/media_files/2025/11/20/fotojet-2025-11-20t112957022-2025-11-20-11-31-24.jpg)
/rtv/media/media_files/2025/10/26/71-maoists-surrender-to-police-in-chattisgarh-2025-10-26-19-51-57.jpg)
/rtv/media/media_files/2025/09/17/breaking-2025-09-17-12-56-08.jpg)
/rtv/media/media_files/2025/11/08/fotojet-2025-11-08t071628-208-2025-11-08-07-17-05.jpg)