Operation Kagar : బీజాపూర్ లో ఎన్కౌంటర్.. మావోయిస్టు కీలక నేత మృతి
మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా సాగుతోన్న ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. తాజాగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ అటవీప్రాంతంలో జరిగిన ఎన్ కౌంటర్ లో మావోయిస్టు అగ్రనేత సోంది కన్నా మృతి చెందారు. మరికొంతమంది నాయకులు తప్పించుకున్నారు.