మహారాష్ట్రలో దారుణం.. ఈర్ష్యతో బాలుడు చిన్నారిని ఏం చేశాడంటే?
ఈర్ష్యతో 13 ఏళ్ల బాలుడు ఓ చిన్నారిని హతమార్చిన దారుణ ఘటన మహారాష్ట్రలో జరిగింది. ఆరేళ్ల బాలికను కుటుంబ సభ్యులు అందరూ కూడా ముద్దు చేయడంతో ఆ యువకుడు ఈర్ష్యగా ఫీల్ అయ్యాడు. ఈ క్రమంలో ఓ సినిమా చూసి ఆమెను ఓ గుట్టకు తీసుకెళ్లి బండరాయితో చంపేశాడు.