Road Accident: కారును ఢీకొట్టిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
మధ్యప్రదేశ్లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
మధ్యప్రదేశ్లో ఎస్యూవీ వాహనం, ట్రక్కు ఢీకొన్న ప్రమాదంలో 8మంది మృతి చెందారు. మరో 14మంది గాయపడ్డారు. ఈ ఘటన సీధీ జిల్లాలో సోమవారం తెల్లవారుజామున జరిగింది.
టీమిండియా విజయాన్ని ర్యాలీతో సెలబ్రేట్ చేసుకుంటున్న వారిపై మధ్యప్రదేశ్లో గుర్తు తెలియన వ్యక్తులు రాళ్ల దాడి చేశారు. మౌలో ప్రాంతంలోని జామా మాసీద్ సమీపంలో అల్లర్లు చెలరేగి 2 దుకాణాలు, 2 వాహనాలకు నిప్పంటించారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు.
మధ్యప్రదేశ్లోని ఓ ఆసక్తికర సన్నీవేశం చోటుచేసుకుంది. కోమాలో ఉన్న ఓ పేషెంట్ బెడ్ పై నుంచి లేచొచ్చి డాక్టర్లకు చుక్కలు చూపించాడు. తనకు చికిత్స చేయడానికి వైద్యులు లక్ష రూపాయలు దోచుకోవడానికి ప్రయత్నించారంటూ రోడ్డు బయటకు నగ్నంగా వచ్చి హాల్ చల్ చేశాడు.
ఆమ్ ఆద్మీ పార్టీకి కష్టాలు తగ్గడం లేదు. తాజాగా మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లోని ఆప్ రాష్ట్ర కార్యాలయానికి తాళం పడింది. గత మూడు నెలల నుంచి రెంట్, కరెంట్ బిల్లులు చెల్లించడం లేదంటూ ఇంటి యజమాని దిలీప్ తాళం వేశారు.
మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేసిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో భోజనాల ప్లేట్ల కోసం కోట్లాడుకున్నారు. అన్నం కోసం కరువుప్రాంతం నుంచి వచ్చిన వారిలా ప్రవర్తించారు. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఇండోర్కు చెందిన ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేయగా వచ్చిన రూ.7 లక్షల డబ్బుతో తమ లవర్లతో కలిసి చేసిన పాపాలు కడిగేసుకుందామని మహా కుంభమేళాకు వెళ్లారు. అంత బాగానే జరిగింది కానీ ఇంటికి వచ్చిన తరువాత ఇద్దర్నీ అరెస్ట్ చేసి పోలీసులు ఊహించని షాకిచ్చారు.
రమేశ్ సింగ్ ఓ సీరియల్ రేపిస్ట్.. 2003, 2014లో ఇద్దరు మైనర్ బాలికలపై అత్యాచారం చేశాడు. జైలు శిక్ష కూడా అనుభవించాడు. అయిన బుద్ది రాలేదు. ఫిబ్రవరి 1వ తేదీన ఓ 11 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి చంపి కుంభమేళాకు వెళ్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఏడుగురు ఏపీ వాసులు మృతిచెందారు. మంగళవారం ఉదయం జబల్పుర్ జిల్లా పరిధిలోని షిహోరా ప్రాంతంలో మినీ బస్, ట్రక్ ఢీకొన్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంటిపై EOW బృందం దాడులు చేయగా.. అతని వద్ద రూ.8 కోట్లకు పైగా స్థిర, చరాస్తులు ఉన్నట్లు తేల్చింది. ప్రస్తుతం నెలకు రూ. 65 వేల జీతం పొందుతున్న ఈ టీచర్ 1998 నుండి ఉద్యోగంలో ఉన్నారు.