Accident : పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తా...13 మంది మృతి!
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడి 13మంది మృతి చెందగా..మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పెళ్లి బృందం ట్రాక్టర్ బోల్తాపడి 13మంది మృతి చెందగా..మరో 15 మంది తీవ్రంగా గాయపడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
మధ్య ప్రదేశ్ - జబల్పూర్ లో తన ప్రేమకు అడ్డుపడుతున్నారని తండ్రిని, తమ్ముడిని అతి దారుణంగా చంపింది 15 ఏళ్ల బాలిక. వారి శరీరాలను ముక్కలు ముక్కలుగా నరికి వాటిని ఫ్రిజ్లో పెట్టింది. కాగా రెండు నెలల తర్వాత బాలిక హరిద్వార్లో పట్టుబడగా, ముకుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు.
మధ్యప్రదేశ్లో ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8మందిని గొడ్డలితో నరికి చంపిన ఘటన వెలుగులోకి వచ్చింది.వారిన చంపిన కొద్ది సమయానికే అతను కూడా ఆత్మహత్య చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. హత్యకు పాల్పడిన అతనికీ కొద్ది రోజుల క్రితేమే వివాహం జరగటం గమనార్హం.
మధ్య ప్రదేశ్ లో ఓ దారుణం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి తన కుటుంబంలోని 8 మందిని హత్య చేశాడు. ఆ తర్వాత అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన చింద్వారా జిల్లాలోని బోదల్ కచ్చార్ గ్రామంలో చోటు చేసుకుంది.
వందేభారత్ కు మధ్యప్రదేశ్ లోని మోరెనా జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. మొరెనా స్టేషన్ సమీపంలో వందేభారత్ లో ఒక్కసారిగా పెద్ద పేలుడు సంభవించింది. దీంతో రైలు ఒక్కసారిగా నిలిచిపోయింది.
మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో సంచలనం సృష్టించిన రేష్మా హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఆ మహిళను చంపిన హంతకుడు తన భర్తనే అని గుర్తించారు. పోలీసులను తప్పుదోవ పట్టించిన శుభమ్ ను సీసీ పుటేజీ ఆధారంగా అరెస్ట్ చేశారు.
మధ్యప్రదేశ్లోని భోపాల్ జిల్లా ఎన్నికలు ఓటింగ్ శాతం పెంచేందుకు ఓ బంపర్ ఆఫర్ను ప్రకటించారు. ఓటు వేసి.. ల్యాప్టాప్లు, డైమండ్లు ఇస్తామని అంటున్నారు. వీటితో పాటు టీవీలు, ఫ్రీజ్లు, స్కూటర్లు, బైక్లు కూడా బహుమతులుగా ఇస్తామని చెబుతున్నారు.
మధ్యప్రదేశ్లో చింద్వారా జిల్లాలో ఎన్నికల విధుల నుంచి తిరిగివస్తున్న భద్రతా సిబ్బంది బస్సుకు యాక్సిడెంట్ అయింది. ఈ వాహనం ప్రమాదవశాత్తు బోల్తా పడిపోవడంతో ఇందులో ప్రయాణిస్తున్న 21 మంది హోంగార్డులను తీవ్రగాయాలు అయ్యాయి. అయితే ప్రాణ నష్టం జరగలేదు.
లివ్ ఇన్ రిలేషన్పై మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. పురుషుడితో చాలాకాలం పాటు జీవించిన ఒక స్త్రీ.. పెళ్లి చేసుకోకున్నా కూడా అతడి నుంచి విడిపోయినట్లైతే ఆమెకు భరణం పొందే హక్కు ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.