Madhya Pradesh : అంబులెన్స్ టైర్ పంక్చర్.. రోగి మృతి!
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు వధువు తండ్రి, వరుడి తల్లి ఒకరితో ఒకరు పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల వివాహ ప్రయత్నాలు రద్దయ్యాయి.
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న ఓ ఫామ్హౌస్ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బరోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఈ ఆయుధాల తయారీ కేంద్రాన్ని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.
మధ్యప్రదేశ్లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.
మాజీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. లవ్-జిహాద్ నుండి తమ కూతుళ్లను కాపాడుకోవాలని కోరుతూ తల్లిదండ్రులకు చేసిన విజ్ఞప్తి చేస్తూ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ప్రభుత్వ హోల్కర్ సైన్స్ కాలేజీలో అక్టోబర్ 15, 16 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఎగ్జామ్స్కు ప్రిపేర్ కాలేదని కొందరు విద్యార్దులు ఏకంగా తమ ప్రిన్సిపాల్ చనిపోయారని సోషల్ మీడియాలో పుకార్లు పుటించారు.
మనుషులు మనుషులం అనే విషయాన్ని మరిచిపోయి క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. మధ్యప్రదేశ్లో తాజాగా సభ్యసమాజం తలదించుకునే ఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో మహిళ మృతదేహంపై లైంగిక దాడి జరిగింది.
చిన్నారుల మృతికి కారణమైన 'కోల్డ్రిఫ్' దగ్గు సిరప్ను తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ సంస్థ తయారు చేసింది. పోలీసులు శ్రీసన్ ఫార్మా కంపెనీ ఓనర్ని గురువారం అరెస్ట్ చేశారు. శ్రీసన్ ఫార్మా కంపెనీ యజమాని, డైరెక్టర్లు 3 రోజుల నుంచి పరారీలో ఉన్నారు.