Indore Crime: లవర్ ను చంపేసి క్షుద్ర పూజలు.. శవంతోనే శృంగారం చేసి పరార్!
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఒక ఎంబీఏ విద్యార్థిని దారుణ హత్యకు గురైన ఉదంతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. తనను ప్రేమించడం లేదన్న కోపంతో పీయూష్ ధామ్నోటియా
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఓ స్టార్టప్ కంపెనీ వినూత్న సేవలకు శ్రీకారం చుట్టింది. మద్యం సేవించి ఇంటికి వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్న వాళ్లకోసం డ్రైవర్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఒక బాధ్యతగల ఎమ్మెల్యే పదవిలో ఉండి.. అసభ్యంగా మాట్లాడిన ఓ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ప్రజాప్రతినిధులు మహిళల రక్షణ గురించి మాట్లాడాల్సింది పోయి, అత్యాచారాలను సమర్థించేలా వ్యాఖ్యలు చేయడం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
మధ్యప్రదేశ్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్లో భాగంగా భారత ఎన్నికల సంఘం భారీగా ఓటర్ల పేర్లు తొలగించింది. ఇటీవల నిర్వహించిన SIR ప్రక్రియ తర్వాత మంగళవారం విడుదల చేసిన ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏకంగా 42 లక్షల మంది పేర్లను తొలగించినట్లు అధికారులు వెల్లడించారు.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్లో భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన యువ పేసర్ క్రాంతి గౌడ్ (కేవలం దేశానికే కాదు, తన కుటుంబానికి కూడా ఒక మరుపురాని విజయాన్ని అందించింది.
అత్యవసర చికిత్స కోసం ఒక ఆసుపత్రి నుంచి మరో ఆసుపత్రికి తరలిస్తున్న రోగి అంబులెన్స్ టైర్ పంక్చర్ కావడంతో మార్గమధ్యంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన మధ్యప్రదేశ్లోని గుణ జిల్లాలో చోటుచేసుకుంది.
తమ పిల్లల నిశ్చితార్థానికి కొద్ది రోజుల ముందు వధువు తండ్రి, వరుడి తల్లి ఒకరితో ఒకరు పారిపోయిన సంఘటన మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో ఇరు కుటుంబాల వివాహ ప్రయత్నాలు రద్దయ్యాయి.
మధ్యప్రదేశ్లోని భింద్ జిల్లాలో అక్రమంగా ఆయుధాలు తయారు చేస్తున్న ఓ ఫామ్హౌస్ను పోలీసులు విజయవంతంగా ఛేదించారు. బరోహి పోలీస్ స్టేషన్ పరిధిలోని మారుమూల గ్రామీణ ప్రాంతంలో ఈ ఆయుధాల తయారీ కేంద్రాన్ని గుర్తించిన పోలీసులు, పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు.
మధ్యప్రదేశ్లో దీపావళి వేడుకలు 14 మంది చిన్నారుల జీవితాల్లో విషాదాన్ని నింపాయి. 'కార్బైడ్ గన్'తో ఆడుతూ జరిగిన ప్రమాదంలో దాదాపు 14 మందికి పైగా పిల్లలు తీవ్రంగా గాయపడగా, వారిలో కొందరు కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉందని వైద్యులు తెలిపారు.