Telangana: హైదరాబాద్లో రోడ్లకు ట్రంప్, టాటా పేర్లు
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో పలు రోడ్లకు ప్రముఖ వ్యక్తులు, అలాగే సంస్థల పేర్లు పెట్టనుంది. దీనిపై పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏడాది తిరిగేలోపు ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ఆయన గురువారం ఆదిలాబాద్లో పర్యటించారు.
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మక్తల్-నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టు రెండేళ్లలో పూర్తి చేయకుంటే కాంట్రాక్టర్లు, అధికారుల వీపు విమానం మోతం మోగుతుందని హెచ్చరించారు.
తెలంగాణలో ఇందిరమ్మ చీరల పంపిణీని సీఎం రేవంత్ ప్రారంభించారు. అంతకుముందు ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నెక్లెస్రోడ్లో ఆమె విగ్రహానికి నివాళులర్పించారు. పలువురు మహిళలకు ఆయన చీరలు పంపిణీ చేశారు.
ఐదేళ్ల క్రితం రేవంత్పై ఈడీ కేసు నమోదు చేస్తే ఇప్పటివరకు ఎందుకు అరెస్టు చేయలేదని మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. బీహార్ ఎన్నికలకు డబ్బులు పంపుతున్నారని ఢిల్లీలోని భట్టి విక్రమార్క ఇంట్లో ఐటీ రైడ్లు జరిగాయని ఆరోపించారు.
SLBC టన్నెల్ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి అన్నారు. 1983లో ఈ ప్రాజెక్టు మంజూరైనప్పటికీ ఇప్పటికీ పూర్తి కాకపోవడం బాధకరమని పేర్కొన్నారు.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెం.45 లో నిర్మాణంలో ఉన్న GHMC పార్కు పనులను సీఎం రేవంత్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో చెత్తా చెదారంతో నిండి ఉన్న ఈ ప్రభుత్వ స్థలం కబ్జాకు గురికాకుండా.. పార్కు నిర్మాణం చేయాలని కొద్ది రోజుల క్రితం సీఎం ఆదేశించారు.
ఢిల్లీలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చేస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 ప్లాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు.