Telangana: తెలంగాణకు 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు.. సీఎం రేవంత్ సంచలన ప్రకటన
ఢిల్లీలో జరుగుతున్న ఇన్వెస్టర్స్ సదస్సులో సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2027 నాటికి హైదరాబాద్లో 3 వేల ఎలక్ట్రిక్ బస్సులు నడిచేలా చేస్తామని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ రైజింగ్ 2047 ప్లాన్ గురించి కూడా ఆయన మాట్లాడారు.