BREAKING: పంచాయతీ ఎన్నికలపై మరో కీలక అప్డేట్
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.
తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. పంచాయతీలు, వార్డుల రిజర్వేషన్లను ఖరారు చేస్తూ పంచాయతీరాజ్ శాఖ శనివారం జీవో ఇవ్వనుంది.
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ క్రమంలో బీసీల రిజర్వేషన్ విషయం లో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు సిద్ధమైంది. 42 శాతం పై కోర్టు అభ్యంతరంతో 24 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మిగిలిన 18 శాతం జనరల్ కేటాగిరిలో బీసీలకు కేటాయించనుంది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేన్లపై డెడికేటెడ్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్టును సమర్పించింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సంబంధించి మరో అప్డేట్ వచ్చింది. పంచాయతీల్లో ఓటరు జాబితాను మరోసారి సవరణ చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. నవంబర్ 20 నుంచి 23వ తేదీ వరకు గ్రామాల్లో ఓటర్ల జాబితాలను సవరించాలని నిర్ణయం తీసుకుంది.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈక్రమంలో జూమ్ సమావేశంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా ఇంఛార్జ్ మంత్రులతో సమావేశమైయ్యారు. అభ్యర్థు లిస్ట్ ఈరోజు రాత్రికి సిద్ధం కావాలని పార్టీ నేతలను ఆదేశించారు.
తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. రోజుకో సినిమాను చూపిస్తున్నాయి. పోటీ చేయాలనుకుంటున్న ఆశవాహులు తర్జన భర్జన పడుతున్నారు. అటో ఇటో ఏటో తెల్చుకోలేని పరిస్థితుల్లో పాపం వాళ్లు పడిపోయారు.
స్థానిక సంస్థల ఎన్నికలకు తెలంగాణ హైకోర్టు లైన్ క్లియర్ చేసింది. అక్టోబర్ 9వ తేదీ ఉదయం 10 : 30 గంటలకు ఫస్ట్ ఫేజ్ నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. మొదటి విడతలో ఎంపీటీసీ, జడ్పీటీసీకు ఎన్నికలు జరగనున్నాయి.
తెలంగాణలో త్వరలో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. అయితే ములుగు జిల్లా మంగపేట మండలంలోని 23 గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.