Pakistan Drones: భారత్ పైకి డ్రోన్ ఎటాక్.. మళ్లీ తెగబడ్డ పాక్!
జమ్మూ కాశ్మీర్ పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ (LoC) వెంబడి పాకిస్తాన్ నుంచి వచ్చిన రెండు డ్రోన్లను భారత భద్రతా దళాలు గుర్తించాయి. ఈ డ్రోన్లు భారత గగనతలంలోకి చొరబడినట్లు గుర్తించిన వెంటనే సైనికులు వాటిపై కాల్పులు జరిపారు.