BREAKING: కశ్మీర్‌లో పాకిస్తాన్ ఆర్మీ కాల్పులు..

జమ్మూ కాశ్మీర్‌లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.

New Update
LoC in Jammu and Kashmir

సరిహద్దు వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు తెగబడింది. కవ్వింపు చర్యలకు లేకుండా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ ఇండియన్ ఆర్మీ పోస్టులపై పాక్ ఫైరింగ్ చేసింది. జమ్మూ కాశ్మీర్‌లోని LOC వెంబడి భారత పోస్టులపై శనివారం వరుసగా 9వ రాత్రి పాకిస్తాన్ సైన్యం కాల్పుల జరిపింది. జమ్మూ కాశ్మీర్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. పాకిస్తాన్ కాల్పులకు భారత బలగాలు ధీటైన సమాధానం ఇచ్చాయి.

ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్ట్‌లు మరణించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. దీంతో గతకొన్ని రోజులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్, లైన్ ఆఫ్ కంట్రోల్‌ వద్ద కాల్పులు చోటుచేసుకుంటున్నాయి. మంగళవారం కూడా జమ్మూ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పర్గ్వాల్ సెక్టార్‌కు కాల్పులు జరిగాయి.

(Jammu and Kashmir | pahalgam attack news | pahalgam attack on tourist | attack in Pahalgam | pakistan | india | pok | Indian Army | latest-telugu-news)

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు