Pakistan Resorts: LOC వెంబడి కాల్పులు జరిపిన పాక్‌ ఆర్మీ.. తిప్పికొట్టిన భారత్!

ఇండియా, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి (మే 7-8 తేదీల మధ్య) నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది.

New Update
Pakistan resorts

Pakistan resorts

పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తరువాత ఇండియా, పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. బుధవారం రాత్రి (మే 7-8 తేదీల మధ్య) నియంత్రణ రేఖ వెంట పాకిస్తాన్ ఆర్మీ కాల్పులకు పాల్పడింది. కుప్వారా, బారాముల్లా, ఉరి, అఖ్నూర్ ప్రాంతాల్లో కాల్పులకు దిగింది. అయితే ఈ కాల్పులను ఇండియన్ ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది. పహల్గాం ఉగ్రదాడి తరువాత పాక్ తో  సంబంధాలు తెంచుకున్న భారత్... ఉగ్రవాదుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని భారత సాయుధ దళాలు బుధవారం తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించాయి. ఈ ఆపరేషన్ తెల్లవారుజామున 1:05 నుండి 1:30 గంటల మధ్య పాకిస్తాన్‌లోని తొమ్మిది నిర్దిష్ట ప్రదేశాలపై దాడిచేశాయి. ఈ దాడిలో దాదాపుగా 90 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు.

Also Read :  జమ్మూ కశ్మీర్‌లోని మళ్లీ కాల్పులు

Also Read :  పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 14 మంది సైనికులు హతం

LOC - Indian Army Responds

Also Read :  వారిని చూస్తే గర్వంగా ఉంది.. ఆపరేషన్ సిందూర్‌పై ఖర్గే సంచలన కామెంట్స్!

Also Read :  మదర్స్ డే స్పెషల్.. అమ్మ కోసం ఈ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్

 

Pakistan Resorts

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు