AP: న్యూ ఇయర్ కిక్కు.. వామ్మో ఒక్కరోజులోనే అంత తాగారా?
ఏపీలో డిసెంబర్ 31 ఒక్కరోజునే మందుబాబులు రూ. 200 కోట్ల మద్యాన్నితాగారు. వీటిలో 60 లక్షల లిక్కర్ బాటిల్స్, 18 లక్షల బీర్లు ఖాళీ చేసేశారు మద్యం వీరులు.దాదాపు 14 గంటల పాటూ మద్యం అమ్మకాలు జరగడంతో భారీగా ఆదాయం వచ్చింది.