Union Budget 2024: మందుబాబులూ ఇది విన్నారా! బడ్జెట్ లో మీకోసం అదిరిపోయే గుడ్ న్యూస్!
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 పూర్తి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా మద్యం ధరలను తగ్గించే అవకాశాన్ని ప్రభుత్వం బడ్జెట్లో కల్పించిందని బడ్జెట్ అనంతర విశ్లేషణలో అర్ధం అవుతోంది. అలా ఎలా అని ఆశ్చర్యపోతున్నారా? ఈ ఆర్టికల్ చదివేయండి మరి.
Liquor: మందుబాబులకు గుడ్న్యూస్.. త్వరలో లిక్కర్ హోం డెలివరీ..
స్విగ్గీ, జొమాటో, బిగ్ బాస్కెట్ వంటి సంస్థలు మరికొన్ని రాష్ట్రాలకు త్వరలో లిక్కర్ను హోం డెలివరీ చేయనున్నాయి. వెస్ట్ బెంగాల్, ఒడిశాలో ఈ విధానం అమల్లో ఉండగా పంజాబ్, తమిళనాడు, గోవా, న్యూఢిల్లీ, కర్ణాటక, హర్యానా, కేరళ వంటి రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టు నిర్వహించాలని యోచిస్తున్నాయి.
Telangana: కమిషన్ కోసం కాంగ్రెస్ నకిలీ బీర్లకు అనుమతులిస్తోంది.. క్రిశాంక్ సంచలన ఆరోపణలు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టబోతున్న కొత్త మద్యం బ్రాండ్లపై బీఆర్ఎస్ నేత క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. కమిషన్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నకిలీ బీరు తయారీ కంపెనీలకు అనుమతులు ఇస్తుందని మండిపడ్డారు. కల్తీ మద్యం లేకుండా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని కోరారు.
Lok Sabha Elections : ఎన్నికల వేళ.. ఆ జిల్లాలో రూ.2 కోట్ల విలువైన మద్యం స్వాధీనం
మహబూబ్నగర్ జిల్లాలో బాలానగర్ వద్ద ఓ లారీలో భారీగా మద్యం పట్టుబడింది. ఆ మద్యం బాటిళ్ల విలువ దాదాపు రూ.2 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. ఆ లారీ బెంగళూరు నుంచి హైదరాబాద్కు తరలిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పేర్కొన్నారు.
Liquor : ఎన్నికల వేళ.. రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్ పట్టివేత
కర్ణాటలోని మైసూరు జిల్లాలోని యునైటెడ్ బ్రూవరీస్ లిమిటెడ్ యూనిట్లో రూ.100 కోట్ల విలువైన అక్రమ లిక్కర్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారాల వేళ.. భారీ ఎత్తున మద్యం నిల్వలు పట్టుబడటం సంచలనం రేపుతోంది.
PUNJAB : కల్తీ మద్యం సేవించి 21 మంది మృతి..
పంజాబ్లోని సంగ్రూర్లో కల్తీ మద్యం సేవించి 21 మంది మరణించిన ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత పంజాబ్ ప్రభుత్వం దర్యాప్తు చేసేందుకు "ఉన్నత స్థాయి" ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.
New Year : న్యూ ఇయర్ పార్టీకి ప్లాన్ చేస్తున్నారా? ఇక్కడ తక్కువ ధరకే మద్యం.. ఎక్కడంటే?
న్యూ ఇయర్ కోసం పార్టీ ప్లాన్ చేస్తున్నారా? అయితే పొరుగున ఉన్న గోవాలో అతి తక్కువ ధరలకు మద్యం విక్రయిస్తున్నారు.గోవాలో రూ.100కి లభించే మద్యం హర్యానాలో రూ.134, రాజస్థాన్లో రూ.213, మహారాష్ట్రలో రూ.226. ఇక తెలంగాణలో రూ.246కు విక్రయిస్తున్నారు.
Coca Cola Liquor: మద్యం వ్యాపారంలోకి కోకాకోలా.. ఈ బ్రాండ్ ఎక్కడ దొరుకుతుందంటే..
దిగ్గజ సాఫ్ట్ డ్రింక్స్ కంపెనీ ఇప్పుడు భారత్ లో మద్యం వ్యాపారంలోకి ప్రవేశించింది. లెమన్ డౌ పేరుతొ విస్కీని ప్రయోగాత్మకంగా తీసుకువస్తోంది. ప్రస్తుతం గోవా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో దీనిని విక్రయిస్తున్నారు. దీని 250 ml క్యాన్ ధర 230 రూపాయలుగా ఉంది