Vaikunta Ekadasi రోజున అద్భుతం..ఈ ఐదు రాశుల వారికి ఇక తిరుగుండదు!
వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ప్రజలు విష్ణులోకంలో స్థానం పొందుతారని భక్తుల నమ్మకం.అలాగే మానవులు జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతారని పురాణాలు చెబుతున్నాయి.ఈ విశేష పర్వదినం రోజున ఏఏ రాశుల వారికి ఎలా ఉంటుందనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.