Nigeria Bus Crash: అయ్యో ఘోర ప్రమాదం.. స్పాట్లో 21 మంది అథ్లెట్స్ మృతి
నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 21 మంది అథ్లెట్స్ మృతి చెందారు. నేషనల్స్పోర్ట్స్ టోర్నమెంట్లో పాల్గొని తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. డ్రైవర్ నిద్రమత్తు, అతివేగం వల్లే ఇది జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.