Mithun Reddy: MP మిథున్ రెడ్డిని నేలపై పడుకోబెట్టిన జైలు అధికారులు
జైల్లో MP మిథున్ రెడ్డికి వసతుల కల్పించే విషయంలో రాజమండ్రి జైలు అధికారుల నిర్లక్ష్యం వహించారు. జైళ్లో పడుకోడానికి ఆయనకు మంచం కల్పించాలి కోర్టు ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు నోటీసులను జైలు సిబ్బంది పట్టించుకోవడం లేదట.