BIG CRIME: పిల్లలు పుట్టడం లేదని కోడలిని చంపేశారు.. రాళ్లతో దాడి చేసిన అత్త, గొంతునులిమిన మామ!
కర్ణాటకలోని బెళగావి జిల్లాలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. పిల్లలు పుట్టడం లేదని తమ కోడలిని అత్తమామలే హత్య చేయడం సంచలనంగా మారింది. ఈ మర్డర్ను కట్టుకున్న భర్తే ప్లాన్ చేయడం మరింత హాట్ టాపిక్ అయింది. ఈ ముగ్గురుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.