AP Crime : ఏపీలో దారుణం.. భర్తను హత్య చేసి పరారైన భార్య
ఏపీ మరో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను చంపి పారిపోయింది ఓ భార్య. ఈ ఘటన కర్నూలు జిల్లా మద్దికేర మండలం, ఎం.అగ్రహారం గ్రామంలో చోటుచేసుకుంది.
BREAKING: పెను విషాదం.. ఈతకెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి!
కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. మృతులందరినీ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.
కాలు నరికి.. బైక్ పై ఊరేగించిన నిందితులు: భయంకరమైన వీడియో
కర్నూల్ జిల్లాలో భయంకరమైన మర్డర్ జరిగింది. సూదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన శేషన్న (54) అనే వ్యక్తిని ముగ్గురు వ్యక్తులు దారుణంగా హతమార్చారు. అర్ధరాత్రి దుండగులు ఆయన ఇంట్లోకి చొరబడి కొడవళ్లు, కర్రలతో కొట్టి చంపేశారు.
కాంగ్రెస్ పార్టీ సమావేశంలో రసాభాస | Clash Between Kurnool Congress Leaders | YS Sharmila | RTV
BREAKING: నారాయణరెడ్డి హత్య కేసు.. 11 మందికి యావజ్జీవ శిక్ష
కర్నూలు మాజీ ఎమ్మెల్యే భర్త కంగాటి లక్ష్మీనారాయణరెడ్డి, అతని అనుచరుడు హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.
నాకు న్యాయం చేయండి.. ప్రియుడు ఇంటి ముందు హిజ్రా నిరసన దీక్ష
ఆదోనికి చెందిన గణేష్ ఓ ట్రాన్స్జెండర్ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. తనని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని మోసం చేశాడని ఆ ట్రాన్స్జెండర్ ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయమని కోరింది.