BREAKING: నారాయణరెడ్డి హత్య కేసు.. 11 మందికి యావజ్జీవ శిక్ష
కర్నూలు మాజీ ఎమ్మెల్యే భర్త కంగాటి లక్ష్మీనారాయణరెడ్డి, అతని అనుచరుడు హత్య కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మొత్తం 11 మందికి యావజ్జీవ శిక్ష విధించింది. అలాగే ఒక్కొక్కరికి రూ.1,000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.