BREAKING: పెను విషాదం.. ఈతకెళ్లి ఆరుగురు విద్యార్థులు మృతి!
కర్నూల్ జిల్లా ఆస్పరి మండలం చిగిలి గ్రామంలో పెను విషాదం చోటుచేసుకుంది. ఈతకోసంవెళ్లిన ఆరుగురు విద్యార్థులు నీటికుంటలో మునిగి చనిపోయారు. మృతులందరినీ ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు.