తెలంగాణKhammam: ఇంటింటి సర్వే అంటూ మొత్తం దోచేసిన దొంగలు.. పోలీస్ యూనిఫాంలో వచ్చి..! ఖమ్మంలో పట్టపగలే దొంగలు బరితెగించారు. ఇంటింటి సర్వే చేస్తున్నామంటూ సుందరయ్య నగర్ శీలం యుగేంధర్ రెడ్డి ఇంట్లోకి చొరబడిన ఉన్నదంతా దోచుకెళ్లారు. ఓ వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకోగా తనవెంట ఉన్నవాళ్లంతా ప్రభుత్వ అధికారులమంటూ నమ్మించి మోసానికి పాల్పడ్డారు. By srinivas 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKhammam Crime: ఇద్దరి ప్రాణం తీసిన పెద్ద మనుషులు.. అక్రమ సంబంధానికి రేటు కట్టి.. ! ఖమ్మంలో దారుణం జరిగింది. తుపాకులగూడెంలో భర్త కిరణ్ ఉండగానే స్వామి అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుని అశ్విని వెళ్లిపోయింది. దీంతో కిరణ్ పరువునష్టం రూ.3 లక్షలు డిమాండ్ చేయగా పెద్దమనుషులు తీర్పు చెప్పారు. డబ్బుకట్టలేక ప్రేమికులు సూసైడ్ చేసుకున్నారు. By srinivas 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఎంతకు తెగించావ్రా.. తన కంటే ఎక్కువ కల్లు గీస్తుండని.. పురుగుల మందు కలిపాడు! తన కంటే ఎక్కువ కల్లు గిస్తుండని ఓ గీత కార్మికుడు మరో గీత కార్మికుడిపై పగ పెంచుకున్నాడు. దీంతో ఏకంగా అతను గీసే కల్లులో పురుగుల మందు కలిపాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి స్టోరీ కోసం ఈ ఆర్టికల్ చదవండి. By Krishna 12 Feb 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణLove Marriage : ఎంతకు తెగించావ్రా .. లవ్ మ్యారేజ్ చేసుకుని చివరికి.. ! ప్రేమ పెండ్లి చేసుకుని ముఖం చాటేసిన భర్త ఇంటి ముందు భార్య తన తల్లి దండ్రులతో కలిసి దీక్షకు దిగిన ఘటన ఖమ్మం జిల్లాలో జరిగింది. కలకోటకు చెందిన చేవల పూజితకు, బ్రాహ్మణపల్లికి చెందిన గోపీకృష్ణతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. పూర్తి స్టోరీ లోపల కోసం చదవండి. By Krishna 30 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంTG: తెలంగాణలో మరో దారుణం.. వేరే వ్యక్తితో పొలాల్లో కనిపించిన తల్లి.. చూసి తట్టుకోలేక కొడుకు ఏం చేశాడంటే!? భద్రాధ్రికొత్తగూడెం జిల్లా నిమ్మలగూడెం బండి సుజాత డెత్ మిస్టరీని పోలీసులు ఛేధించారు. సుజాత అదే గ్రామానికి చెందిన ప్రభాకర్తో అక్రమ సంబంధం పెట్టుకుందనే కోపంతో ఆమె కొడుకు పవన్ గొంతుకు తాడి బిగించి చంపినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని అరెస్ట్ చేశారు. By srinivas 29 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంKhammam: మిర్చితోటలో కోటీశ్వరుడి మృతదేహం.. తాళ్లతో కట్టి, కొట్టి చంపి! హైదరాబాద్కు చెందిన బొల్లు రమేష్ మిస్సింగ్ కేసును పోలీసులు చేధించారు. ఖమ్మం-సూర్యాపేట జాతీయరహదారి లింగారంతండా వద్ద మిర్చితోటలోని మృతదేహం రమేష్దేనని పోలీసులు నిర్ధారించారు. కాల్ డేటా ఆధారంగా నిందితుడు అహ్మద్ ఖాద్రిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. By srinivas 25 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyకన్నబిడ్డల్ని చం*పి.. తల్లి ఆ*త్మహ*త్య || Khammam Mother Ki*ll*ed Children Incident || RTV By RTV 24 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంఎంత పని చేశావమ్మా.. భర్తను పోలీసులు తీసుకెళ్లారని ఓ దొంగతనం కేసులో తన భర్తను పోలీసులు తీసుకెళ్లడంతో అవమానం భరించలేక ఓ మహిళ తన కుమార్తెలిద్దరినీ చంపి తాను ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఖమ్మం మండలం మధిర మండలం నిదనాపురం గ్రామంలో చోటుచేసుకుంది. By Krishna 24 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణKhammam: వీడని మిస్టరీ..ఎక్స్పర్ట్స్ ఒపీనియన్కు సంజయ్ కేసు! ఖమ్మం యువకుడు సంజయ్ మృతి కేసులో సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తొంభై శాతం విచారణ పూర్తిచేశామంటున్న పోలీసులు ఏమీ చెప్పకపోవడంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ కేసును చేధించేందుకు ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకోవాలని పోలీసులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By srinivas 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn