Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది స్పాట్ డెడ్
కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఈరోజు (జనవరి 22) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూరగాయలతో వెళ్తున్న ట్రక్కు అదుపు తప్పి ట్రిప్పర్ని ఢీకొనడంతో పదిమంది మృతి చెందగా, 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
Attack on Dalits: దారుణం.. పనికి రానందుకు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి..
కర్ణాటకలోని విజయపుర జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. పనికి వచ్చేందుకు నిరాకరించారనే కారణంలో ఇటుక బట్టిల యజమానీ, అతడి కుటుంబ సభ్యులు ముగ్గురు దళితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
Karnataka: ఇంటిపై పడిన పేలోడ్ బెలూన్.. భయాందళనలో గ్రామస్థులు
కర్ణాటకలో జలసంగి గ్రామంలో శాటిలైట్ పేలోడ్ బెలూన్ ఓ ఇంటిపై పడింది. అంతరిక్షంలోకి వెళ్లేందుకు టాటా ఇన్స్టిట్యూట్ ఈ ప్రయోగం చేపట్టినట్లు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఇంటిపై పడినట్లు పోలీసులు తెలిపారు. ఎవరికి ఏం జరగకపోవడంతో గ్రామస్థులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.
Karnataka: చికెన్, మటన్ విక్రయాలు బంద్.. ఎందుకో తెలుసా!
బెంగళూరు వేదికగా దేశంలోనే అతిపెద్ద విమానయాన ప్రదర్శన జరగనుంది.ఫిబ్రవరి 10 నుంచి ఐదు రోజులపాటు యలహంక ఎయిర్ఫోర్స్ స్టేషన్లో ఏరో ఇండియా షో 2025 జరుగుతుంది.ఈ క్రమంలోనే ఆ ప్రాంతంలో చికెన్, మటన్, చేపలు వంటి విక్రయాలు నిషేధించారు
Karnataka: మెట్రో ప్రయాణికులకు బిగ్ షాక్..భారీగా ఛార్జీలు పెంపు!
బెంగళూరు మెట్రో ప్రయాణికులకు పెద్ద షాకిచ్చింది.మెట్రో రైలు ఛార్జీలను పెంచుతున్నట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ ప్రకటించింది.పెంచిన ఛార్జీలు జనవరి 20 నుంచి అమల్లోకి రానున్నాయి.
Robbery: ATM వాహనంపై కాల్పులు.. భారీ నగదుతో దుండగులు పరార్!
కర్ణాటక బీదర్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. ATMలో డబ్బులు వేసే వాహనంపై కాల్పులు జరిపారు. సెక్యూరిటీ గార్డ్ అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. రూ.93 లక్షల నగదు బాక్సులతో పారిపోయిన దుండగుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
BIG BREAKING : రోడ్డు ప్రమాదం.. మంత్రికి తీవ్రగాయాలు
కర్ణాటక మంత్రి లక్ష్మీ హెబ్బాల్కర్ తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు బెలగావి శివార్లలో చెట్టును బలంగా ఢీకొంది. ఎయిర్బ్యాగ్లు తెరుచుకోవడంతో మంత్రికి ప్రాణాపాయం తప్పింది. ఈ కారులో మంత్రితో పాటుగా ఆమె సోదరుడు కూడా ఉన్నారు.
Karnataka: మళ్లీ బీర్ల ధరల పెంపు..కాంగ్రెస్ సర్కార్ సంచలన నిర్ణయం!
కర్ణాటకలో బీర్ల పెంపునకు సంబంధించి శుక్రవారం సిద్ధరామయ్య ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ముఖ్యమంత్రి ఫైనల్ డెసిషన్ తీసుకుంటే ఈ నెల 20 నుంచే ఈ ధరలు అమల్లోకి వచ్చే అవకాశాలున్నట్లు ఎక్సైజ్ శాఖ మంత్రి తిమ్మాపూర్ అన్నారు.
/rtv/media/media_files/2025/02/01/CA6ubX91F8QrJ8ZhmrqC.jpg)
/rtv/media/media_files/2025/01/22/kB9DxUJ8gN4lMbXW5MZc.jpg)
/rtv/media/media_files/2025/01/20/6Vt3V6s6Cm0jUufTYbHs.jpeg)
/rtv/media/media_files/2025/01/19/52va0igQZKpwQZSq6zWs.jpg)
/rtv/media/media_files/2024/11/25/pQZkA9XUgqYsBCvfUNaD.jpg)
/rtv/media/media_files/2025/01/04/FUhEfnhtlpwu9IEhfPbU.jpg)
/rtv/media/media_files/2025/01/16/ILT9bShUxGD2rCDJwWD4.jpg)
/rtv/media/media_files/2025/01/14/wvkOYEMVZ6zvr1O2Kj7C.jpg)
/rtv/media/media_files/2024/11/20/8TL1QnVDd0qt87vvOIBi.jpg)