Kejriwal Arrest🔴: కేజ్రీవాల్ అరెస్ట్.. లైవ్ అప్డేట్స్!
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది.
ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేయడం సంచలనం రేపింది. కేజ్రీవాల్ అరెస్ట్పై ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తోంది.
దేశవ్యాప్తంగా మరోసారి సుఖేశ్ చంద్రశేఖర్ పేరు మారుమోగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్యిన కవితను ఉద్దేశిస్తూ సుఖేశ్ లేఖ రాయడం కాక రేపుతోంది. ఇంతకీ కవితతో సుఖేశ్కు ఉన్న సంబంధం ఏంటి? కవితను టార్గెట్ చేస్తు సుఖేశ్ ఘాటుగా లేఖ ఎందుకు రాశాడో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి.
పీఎంఎల్ఏ సెక్షన్ 17 కింద ఎమ్మెల్సీ కవిత వాంగ్మూలం నమోదైంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్యిన కవిత ఇవాళ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. సుప్రీంకోర్టులో అత్యవసర విచారణను కోరేందుకు కవిత న్యాయ బృందం ప్రయత్నిస్తోంది.
కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కవితను ఈడీ అదుపులోకి తీసుకోవడంతో నెక్ట్స్ ఏం జరగబోతుందానన్న ఉత్కంఠ నెలకొంది. తాజా పరిణామాలతో దేశంచూపు మరోసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్పై పడింది. ఇంతకీ అసలేంటీ ఢిల్లీ లిక్కర్ స్కామ్? ఇందులో కవిత పాత్ర ఉందా? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు. తనకు మోదీ నోటీసులు అందాయంటూ సెటైర్లు వేశారు. ఈ నోటీసులు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. ఎన్నికల సమయంలో ఇలాంటి ఎపిసోడ్ మామూలే అని తెలిపారు. రాజకీయ కక్షతోనే నోటీసులు పంపారని ఆమె ఆరోపించారు.
ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యంగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. మూడో సారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ పోటాపోటీగా ఉన్నాయి.
60 ఏళ్ల తమ పాలనలో అసెంబ్లీలో , పార్లమెంట్ లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించలేని చేతకాని కాంగ్రెస్ నేతల మాటలు కోటలు దాటుతున్నాయని ఎమ్మెల్సీ కవిత కౌంటర్ వేశారు. మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని గత పదేండ్లలో సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ ఇంకా గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీని ఎందుకు ప్రశ్నించలేదన్నారు కవిత..
ఎంపీ ధర్మపురి అర్వింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ను కంట్రోల్ చేసింది తానే అన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడిందన్నారు. తాను ఎక్కడ పోటీ చేస్తే ఎమ్మెల్సీ కవిత అక్కడికి వచ్చి పోటీచేసే దమ్ముందా అని ఆయన సవాల్ విసిరారు.